నోముల ప్రభాకర్ గౌడ్ Nomula Prabhakar Goud నాంచారిమడూర్ గ్రామము; మండలం తొర్రూర్ జిల్లా : వరంగల్ తెలంగాణ రాష్ట్రం; 02 జనవరి 1974 లో జన్మించాను. తల్లిదండ్రులు కీ.శే.శ్రీ రామస్వామి, కీ.శే. శ్రీమతి వజ్రమ్మ. వివాహితులైన సోదరీమణులు ఒక అక్కగారు, ఒక చెల్లెలు గారు ఉన్నారూ. పురస్కారాలు తెలంగాణ MSO కేబుల్ టీవీ సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి. చదువు బి. ఎ. పట్టభద్రుడు వృత్తి వ్యాపారం సంస్థ దీప స్టార్ టివి.
30, ఆగస్టు 2017, బుధవారం
PRABHAKAR GOUD NOMULA: Dera Baba డేరా బాబా
PRABHAKAR GOUD NOMULA: Dera Baba డేరా బాబా: డేరా బాబా వికీపీడియా నుండి డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆధ్యాత్మిక గురువు అత్యాచార కేసులో సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించిన...
29, ఆగస్టు 2017, మంగళవారం
20, ఆగస్టు 2017, ఆదివారం
Imp INDIAN Date's ముఖ్యమైన రోజులు
భారతదేశంలో ముఖ్యమైన దినోత్సవాలు
క్రీస్తు పూర్వము
3000-1500 సింధూ నాగరికత కాలము
576 గౌతమ్ బుద్ధుడు జన్మము
527 మహావీర్ జన్మము
327-326 అలెగ్జాండరు భారత దేశం పై దండయాత్ర. భారతదేశం మరియు యూరప్ ల మధ్య నేల మార్గము ప్రారంభం
313 జెయిన్ ఇతిహాసాల ప్రకారం చంద్రగుప్తా మౌర్య ప్రవేశము
305 చంద్రగుప్త మౌర్య చేతిలో సెల్యూకస్ అపజయము
273-232 అశోక రాజ్యపాలన
261 కళింగను ఆక్రమించుట
145-101 ఎల్లోరా ప్రదేశము, శ్రీలంకకు చోళరాజు
58 విక్రమ్ కాలము ప్రారంభము
క్రీస్తు శకము
78 సాక కాలము ప్రారంభము
120 కనిష్క ప్రవేశము
320 గుప్తుల కాలము ప్రారంభము. భారత దేశ హిందువుల స్వర్ణ యుగము
380 విక్రమాదిత్య ప్రవేశము
405-411 చైనా యాత్రికుడు ఫాహీన్ సందర్శన
415 మొదటి కుమార గుప్త ప్రవేశము
455 స్కాండో గుప్త ప్రవేశము
606-647 హర్షవర్ధన రాజ్యపాలన
712 అరబ్లు సింధ్ లో మొదటి దండయాత్ర
836 కన్నౌజ్ కు భోజ రాజు ప్రవేశము
85 ఛోళ పరిపాలకుడు రాజరాజ ప్రవేశము,
998 సుల్తాన్ మెహమూద్ ప్రవేశము
1000 – 1499
1001 పంజాబ్ పరిపాలకుడు, జైపాల్ ను ఓడించిన, మెహమూద్ ఛజ్ని చేత భారతదేశం మొదటి దండయాత్ర
1025 మెహమూద్ గజనీ సొమనాధ్ ఆలయాన్ని నాశనము చేయుట
1191 టెహరాన్ మొదటి యుద్ధము
1192 టెహరాన్ రెండవ యుద్ధము
1206 ఢిల్లీ సింహాసనానికి కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ ప్రవేశము
1210 కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ మరణం
1221 ఛెంగిస్ ఖాన్ భారతదేశాన్ని దండయాత్ర చేసాడు (మంగోల్ దండయాత్ర)
1236 ఢిల్లీ సింహాసనానికి రజియా సుల్తానా ప్రనేశము
1240 రజియా సుల్తానా మరణం
1296 అల్లా-ఉద్-దిన్ ఖిల్జి ప్రవేశము
1316 అల్లా-ఉద్-దిన్ ఖిల్జి మరణం
1325 ముహమద్-బిన్ తుగ్లక్ ప్రవేశము
1327 తుగ్లక్ చే ప్రధాన నగరం ఢిల్లీ నుండి దౌలతాబాద్ కు, అక్కడ నుండి దక్కన్ కు మార్చడం
1336 దక్షిణంలో విజయనగరం సామ్రాజ్యం స్థాపించడం
1351 ఫిరోజ్ షా ప్రవేశము
1398 తైమూరు లాంగ్ భారతదేశం పై దండయాత్ర
1469 గురు నానక్ జన్మము
1494 ఫార్గనాలోకి బాబర్ ప్రవేశము
1497-98 భారతదేశానికి వాస్కొడిగామ మొదటి ప్రయాణం (వయా కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా భారతదేశానికి సముద్ర మార్గము కొనుగొనుట)
1500 – 1799
1526 మొదటి పానిపట్ యుద్ధము, బాబర్ ఇబ్రహిమ్ లోడిని ఓడించాడు బాబర్ చే మొగల్ పరిపాలనని స్థాపించడం
1527 కాణ్వా యుద్ధం. బాబర్ రాణా సంగాని ఓడించాడు
1530 బాబర్ మరణం మరియు హుమాయున్ ప్రవేశము
1539 హుమాయున్ ని ఓడించి మరియు షేర్ షా సూరి భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు
1540 కన్నౌజ్ యుద్ధము
1555 ఢిల్లీ సింహాసనాన్ని హుమయూన్ తిరిగి చేజిక్కించుకున్నాడు
1556 రెండవ పానిపట్ యుద్ధము
1565 తాలికోట యుద్ధము
1576 హల్దిఘాట్ యుద్ధము; అక్బర్ చేతిలొ రాణా ప్రతాప్ ఓడిపోవుట
1582 దీన్ – ఎ – ఇల్లాహిని అక్బర్ స్థాపించాడు
1597 రాణా ప్రతాప్ మరణం
1600 ఈస్ట్ ఇండియా కంపనీ స్థాపించబడింది
1605 అక్బర్ మరణం మరియు జహంగీర్ ప్రవేశము
1606 గురు అర్జున్ దేవ్ ను ఉరితీయుట
1611 నూర్జహాన్ తో జహంగీర్ పెళ్ళి
1616 జహంగీర్ ను సర్ థామస్ సందర్శించుట
1627 జహింగీర్ మరణం మరియు శివాజీ జననం
1628 షాజహాన్ భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు
1631 ముంతాజ్ మరణం
1634 బెంగాల్ లో వ్యాపారం చేసుకునటకు బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చారు
1659 ఔరంగజేబు ప్రవేశము, షాజహన్ ని చెరసాలలో బంధించుట
1665 ఔరంగజేబు శివాజీని చెరసాలలో బంధించుట
1666 షాజహన్ మరణం
1675 సిక్కుల తొమ్మిదవ గురువు, తేగ్ బహుధూర్ ని ఉరితీయుట ,
1680 శివాజీ మరణం
1707 ఔరంగజేబు మరణం
1708 గురు గోబింద్ సింగ్ మరణం
1739 భారతదేశం పై నధీర్ షా దండయాత్ర
1757 ప్లాసీ యుద్ధం, లార్డ్ క్లైవ్ చేతిలో భారతదేశ రాజకీయ పాలనలో బ్రిటిష్ స్థాపన
1761 మూడవ పానిపట్ యుద్ధం; షా అలమ్ II భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు
1764 బక్సార్ యుద్ధం
1765 భారతదేశంలో కంపెనీ గవర్నరుని క్లైవ్ నియమించాడు
1767-69 మొదటి మైసూర్ యుద్ధం
1770 బెంగాల్ లొ పెద్ద కరువు
1780 మహరాజా రంజిత్ సింగ్ జననం
1780-84 రెండవ మైసూర్ యుద్ధం
1784 పిట్స్ ఓమ్డోవా చట్టం
1790-92 మూడవ మైసూర్ యుద్ధం
1793 బెంగాలులో శాశ్వత నిర్ణయ పద్ధతి
1799 నాలుగవ మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాను మరణం
1800 – 1900
1802 బేసెయిన్ ఒప్పందం
1809 అమృత్ సర్ ఒప్పందం
1829 సతి దురాచారముని నిషేధించారు
1830 బ్రహ్మ సమాజ స్థాపకుడు, రాజా రామ్మోహనరాయ్ ఇంగ్లాండుని సందర్శించాడు
1833 రాజా రామ్మోహనరాయ్ మరణము
1839 మహరాజా రంజిత్ సింగ్ మరణము
1839-42 మొదటి ఆఫ్ఘన్ యుద్ధం
1845-46 మొదటి ఆంగ్లో - సిక్కుల యుద్ధం
1852 రెండవ ఆంగ్లో - బర్మాల యుద్ధం
1853 మొదటి రైల్వే లైన్ బొంబాయి మరియు థానె మధ్యన ప్రారంభించారు మరియు కలకత్తాలో ఒక తంతి-తపాలా ( telegraph) లైన్ ప్రారంభించారు
1857 సిపాయిల తిరుగుబాటు లేదా మొదటి స్వాతంత్ర యుద్ధం
1861 రవీంద్రనాథ్ ఠాగూర్ జననం
1869 మహాత్మగాంధి జననం
1885 భారతదేశ జాతీయ కాంగ్రెస్ స్థాపన
1889 జవాహర్ లాల్ జననం
1897 సుభాష్ చంద్ర బోస్ జననం
1900 - 1970
1904 టిబెట్ యాత్ర
1905 లార్డ్ కర్జన్ అధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన
1906 ముస్లిం లీగ్ స్థాపన
1911 ఢిల్లీ దర్బారు; భారతదేశాన్ని రాజు మరియు రాణి సందర్శించారు; ఢిల్లీ భారతదేశానికి ప్రధాన నగరం అయ్యింది
1916 మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యింది
1916 ముస్లిం లీగ్ మరియు కాంగ్రెస్ లచే లక్నో ఒప్పందం
1918 మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది
1919 మాంటేగ్ – జేమ్స్ సంస్కరణల ప్రవేశపెట్టారు, అమృత్ సర్ వద్ద జలియన్ వాలాబాగ్ సామూహిక హత్య
1920 ఖిలావత్ ఉద్యమ ప్రారంభం
1927 సైమన్ కమిషన్ నిషేధింపు, రేడియో ప్రసారాల ప్రారంభం
1928 లాలా లజపత్ రాయ్ (షేర్- ఎ-పంజాబ్)
1929 లార్డ్ ఓర్ఓమ్స్ ఒప్పందం, లాహోర్ కాంగ్రెస్ లో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం
1930 పురజనుల అవిధేయత (civil dis-obedience) ఉద్యమ ప్రారంభం; మహాత్మ గాంధిచే దండి యాత్ర (ఏప్రిల్ 6వ తేదీన, 1970)
1931 గాంధి - ఇర్విన్ ఒప్పందం
1935 భారత ప్రభుత్వ చట్టం అమలులోకి వచ్చింది
1937 రాష్ట్రాలలో స్వతంత్రత, కాంగ్రెస్ మంత్రులను ఏర్పాటు చేసింది
1939 రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం (సెప్టెంబర్)
1941 రవీంద్రనాధ్ ఠాగుర్ మరణం, భారతదేశం నుండి సుభాష్ చంద్ర బోస్ తప్పించు కోవడం
1942 భారతదేశంలో క్రిప్స్ మిషన్ రావడం,‘క్విట్ ఇండియా’ ఉద్యమం ప్రారంభం (8వ తారీఖు ఆగష్టున)
1943-44 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ప్రొవిన్షియల్ అజాద్ హిందు హుకూమత్ మరియు భారత జాతీయ సైన్యం ( Indian national army ) ఏర్పాటు చేసారు, బెంగాల్ లొ చిన్న కరువు
1945 ఎర్ర కోట వద్ద ఇండియన్ ఆర్మీ న్యాయ విచారణ; సిమ్లా సమావేశము, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది
1946 భారతదేశానికి బ్రిటిష్ కేబినెట్ మిషన్ సందర్శన; కేంద్రలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు
1947 భారతదేశ విభజన; భారతదేశం మరియు పాకిస్థాన్ ప్రత్యేకమైన స్వతంత్ర అధినివేశములుగా ఏర్పాటు
1948 మహాత్మ గాంధి హత్య (30 వ తారీఖు జనవరిన); అతిఘనమైన రాష్ట్రాల కూర్పు
1949 కాశ్మీరులో కాల్పుల విరమణ, భారత రాజ్యాంగం సంతకం చేసి అమలు పరచడం (26 వ తేదీ నవంబరున)
1950 భారతదేశం సావరీన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అయ్యింది (26 వ తారీఖు జనవరి) మరియు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది
1951 మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా గేమ్స్ నిర్వహణ
1952 లోక్ సభ మొదటి సాధారణ ఎన్నికలు
1953 టెన్సింగ్ నార్కె మరియు సర్ ఎడ్మండ్ లు మౌంట్ ఎవరెస్టుని అధిరోహణ
1956 రెండవ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం
1957 రెండవ సాధారణ ఎన్నికలు; డెసిమల్ నాణాల ప్రవేశం, గోవా విడుదల
1962 భారత దేశంలో మూడవ సాధారణ ఎన్నికలు; భారత దేశంపై చైనా ముట్టడి (20 వ తేదీ డిసెంబరున)
1963 నాగాలాండ్ భారత దేశం యొక్క 16వ రాష్ట్రం అవ్వడం
1964 పండిట్ జవాహర్ లాల్ నెహ్రూ మరణం
1965 భారత దేశంపై పాకిస్థాన్ ముట్టడి
1966 తాష్కెంట్ ఒప్పందం; లాల్ బహాదుర్ శాస్త్రి మరణం; భారత దేశానికి శ్రీమతి ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా ఎన్నికవడం
1967 నాలుగవ సాధారణ ఎన్నికలు; భారత దేశానికి మూడవ రాష్ట్రపతిగా డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఎన్నికవడం
1969 భారతదేశానికి రాష్ట్రపతిగా వి.వి.గిరి ఎన్నికవడం, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ముందున్న మంచి బ్యాంకులను జాతీయకరణ
1970 స్వతంత్ర రాష్ట్రంగా మేఘాలయని చేయడం
1971 - 2004
1971 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అవడం; భారత-పాక్ యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పడడం
1972 సిమ్లా ఒప్పందం; సి.రాజగోపాలాచారి మరణం
1973 మైసూర్ రాష్ట్రాన్ని కర్ణాటకగా తిరిగి నామకరణం చేయడం
1974 భారతదేశం పరమాణు పరికరాన్ని పేల్చింది; ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఐదవ భారత రాష్ట్రపతిగా ఎన్నికవడం, సిక్కిం భారతదేశ సహ రాష్ట్రమవ్వడం
1975 భారతదేశం ‘ఆర్యభట్ట’ని పంపింది; సిక్కిం భారత యూనియన్ 22వ రాష్ట్రం అయ్యింది; అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది
1976 భారతదేశం మరియు చైనా దౌత్య సంబంధాల స్థాపన
1977 ఆరవ సాధారణ ఎన్నికలు; లోక్ సభలో జనతా పార్టీకి మెజారిటీ పొందింది; నీలం సంజీవ రెడ్డి ఆరవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు
1979 మొరార్జీ దేశాయి ప్రధాన మంత్రిగా రాజీనామా చేసారు, చరణ్ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు; చరణ్ సింగ్ (20వ తేదీ ఆగస్టున) రాజీనామా చేసారు, ఆరవ లోక్ సభని చాలించారు
1980 ఏడవ సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ ఐ వచ్చింది; శ్రీమతి ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధి మరణించారు, భారతదేశం ఎస్ ఎల్ వి – 3 ని రోహిణి సేటెలైట్ తోపాటు అంతరిక్షంలోకి పంపింది
1982 ఆసియాలోనే అతి పొడవైన బ్రిడ్జిని (మార్చి 2వ తేదీన) ప్రారంభంచారు; ఆచార్య జె. బి. క్రిపలాని (మార్చి 19వ తేదీన) మరణించారు, ఇన్సాట్ – 1ఎ ని పంపారు; జ్ఞాని జెయిల్ సింగ్ భారత రాష్ట్రపతిగా (జూలై 15వ తేదీన) ఎన్నికయ్యారు, గుజరాత్ తుఫాన్లో ( నవంబరు 5న) 500 కన్నా ఎక్కువమంది మరణించారు; ఆచార్య వినోభా ( నవంబరు 15న) మరణించారు; తొమ్మిదవ ఆసియా ఆటల పోటీలు ( నవంబరు 19న) ప్రారంభించారు
1983 కొత్త ఢిల్లీలో సి ఎచ్ ఒ జి ఎమ్ నిర్వహించబడింది
1984 పంజాబ్ లో ఆపరేషన్ బ్లూ స్టార్; రాకేష్ అంతరిక్షంలోకి వెళ్ళారు; శ్రీమతి ఇందిరా గాంధి హత్యగావిచబడింది; రాజీవ్ గాంధి ప్రధాన మంత్రి అయ్యారు
1985 రాజీవ్ – లోంగోవాల్ ఒప్పందం సంతకం చేసారు; పంజాబ్ ఎన్నికలలో సంత్ హెచ్.ఎస్. లోంగోవాల్ ని చంపివేశారు; అస్సాం ఒప్పందం; ఏడవ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభించారు
1986 మిజోరం ఒప్పందం.
1987 ఆర్. వెంకటరాఘవన్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు; శంకర్ దయాళ్ శర్మ భారత ఉప - రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు; బోఫోర్స్ తుపాకి మరియు ఫెయిర్ పేక్స్ వివాదాలు
1989 అయోధ్య వద్ద రామ శిలల పూజ; భారతదేశ మొదటి ఐ ఆర్ బి ఎమ్, ఒరిస్సా నుండి ‘అగ్ని’ ని విజయవంతంగా (మే 22 తేదీన) ప్రయోగించారు; త్రిశూల్ క్షిపణి (జూన్ 5 వ తేదీన) పరీక్షించారు; పృథ్వి రెండవసారి విజయవంతంగా (సెప్టెంబరు 27 తేదీన) ప్రయోగించారు; రాజీవ్ ప్రభుత్వం ఎన్నికలలో ఓడిపోయింది మరియు రాజీవ్ (నవంబరు 29 తేదీన)రాజీనామా చేసారు; జవాహర్ రోజ్ గార్ పథకం (నవంబరు 29 తేదీన) ప్రారంభించారు; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసారు, (డిసెంబరు2 తేదీన) కొత్త కేబినెట్ మంత్రుల ప్రమాణము, తొమ్మిదవ లోక్ సభ నియమించబడింది
1990 (మార్చి 25 తేదీన) చివరి భారతదేశ శాంతి భద్రతలను కాపాడే దళం (ఐ పి కె ఎఫ్) తిరిగి రావడం; ఇండియన్ ఎయిర్ లైన్స్ ఏ-320 ఎయిర్ బస్ దుర్ఘటన (ఫిబ్రవరి 14 తేదీన); జనతా దళ్ విడిపోయింది; ప్రభుత్వానికి బిజెపి మద్దతు విరమించుకుంది; అద్వానీ రధ యాత్ర చేసినందుకు పట్టుకున్నారు, మండల్ నివేదిక అమలు చేసినట్లు వి.పి. సింగ్ ప్రకటించారు; రామ జన్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం వలన అయోధ్య లో జరిగిన హింసాకాండ
1991 (జనవరి, 17 తేదీన) గల్ఫ్ యుద్ధం ప్రారంభం; (మే 21వ తేదీన)రాజీవ్ గాంధీని హత్య చేయబడటం; పదవ లోక్ సభ (జూన్ 20వ తేదీన) నియమించబడింది; పి.వి. నరసింహరావు ప్రధాన మంత్రి అయ్యారు.
1992 (జనవరి 29వ తేదీన)భారతదేశం పూర్తి దౌత్య సంబంధాలు ఇజ్రాయిల్ తో స్థాపించుకుంది; (ఏప్రిల్, 23వ తేదీన)భారతరత్న మరియు ఆస్కార్ విజేత సత్యజిత్ రే మరణం; (జులై 25 తేదీన) ఎన్.డి.శర్మ రాష్ట్రప్రతిగా ఎన్నికయ్యారు; ఫిబ్రవరి 7న తేదీన మొదట స్వదేశీయంగా నిర్మించిన ఐ ఎన్ ఎస్ శక్తి సబ్ మెరీన్ పంపారు.
1993 (జనవరి 7వ తేదీన) అయోధ్యలో 67.33 ఎకరాలు పొందడానికి ఆర్డినెన్స్; బిజెపి ర్యాలీలో, పెద్దమొత్తంలో సురక్ష విఫలం; బొంబాయిలో వరుస బాంబుల వలన 300 మంది చనిపోయారు; ఇన్సాట్-2బి పూర్తిగా ఆపరేషన్ లోకి వచ్చింది; మహారాష్ట్రంలో భూకంపం.
1994 పౌర విమాన సేవల మీద ప్రభుత్వం యొక్క మోనోపొలి ముగిసింది. ధరలు మరియు వ్యాపారం మీద సాధారణ (జి ఏ టి టి) ఒప్పందం మీద దుమారం, ప్లేగు వ్యాధి ప్రారంభం, విశ్వ సుందరి సుష్మితా సేన్, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ అయ్యారు.
1995 మాయావతి ఉత్తరప్రదేశ్ కి మొదటి హరిజన ముఖ్యమంత్రి; గుజరాత్ మరియు మహారాష్ట్రలలో బిజెపి కర్ణాటకలో జనతాదళ్ మరియు ఒరిస్సాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయి;ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (టి) ఏర్పాటు, మాయావతి దిగిపోయేక ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి పరిపాలన; ఇన్సాట్ 2సి మరియు ఐ ఆర్ ఎస్ ఐ- సి పంపారు.
1996 అనేక కేంద్ర మంత్రులు మరియు ప్రతిపక్ష నాయుకులు హవాలాలో దెబ్బ తిన్నారు; మార్చ్21 తేదీన ఐ ఆర్ ఎస్ పి తో పి ఎస్ ఎల్ వి డి 3 ని అంతరిక్షంలోకి పంపి, భారత దేశ అంతరిక్ష కార్యక్రమాలలో కొత్త యుగంలోకి అడుగు పెట్టారు ప్రవేశపెట్టడం; ఏప్రిల్ 12వ తేదీన పదకొండవ లోక్ సభ ఎన్నికలు జరిగాయి, బిజెపి ఒక అతి పెద్ద పార్టీగా వెలువరించింది
1997 ఆగస్టు 15వ తేదీన, భారతదేశం తన 50వ స్వతంత్రం సంవత్సరం జరుపుకుంది.
1998 మదర్ తెరిసా మరణం; వాజ్ పాయి ప్రధాన మంత్రి అయ్యారు; భారతదేశం తన రెండవ పరమాణు పరికరాన్ని (పోక్రాన్ II) పేల్చింది.
1999 ఇండియా ఎయిర్ లైన్స్ ఐసి – 814 విమానం తీవ్రవాదులచేత హైజాక్ చేయబడి, డిసెంబర్ 24న, 1999 న కాందహార్ , ఆఫ్ఘానిస్తాన్ కి తీసుకుని వెళ్ళారు. బంధీలుగా ఉంచిన ప్రయాణికుల స్వేచ్ఛ కొరకు భారత ప్రభుత్వం ముగ్గురు తీవ్రవాదులను విడిచిపెట్టారు. జూన్ 1999లో, పట్టుకొనబడిన లెఫ్టినెంట్ కె. నచికేత, భారతదేశపు పైలట్ , బందించి ఉంచిన ఎనిమిది రోజుల తరువాత పాకిస్తాన్ విడిచి పెట్టింది. జమ్మూ & కాశ్మీర్ లోని కార్గిల్ సెక్టరులో చొరబడిన పాకిస్తాన్లను పంపివేయడానికి భారత సేన ఆపరేషన్ విజయ్ ని ప్రారంభించింది. భారతదేశం విజయం సాధించింది.
2000 మార్చ్ 2000 లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంటు భారతదేశానికి సందర్శించారు. మూడు కొత్త రాష్ట్రాలు ఛత్తీస్ గఢ్, ఉత్తారాంచల్, జార్ఖండ్ ఏర్పాటయ్యాయి. భారత దేశం జనాభా ఒక బిలియన్ ని మించింది
2001 జులై 2001 లో భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య ‘ఆగ్ర శిఖరాగ్ర సమావేశం’; భారతదేశంలో ఘోరమైన ప్రకృతిసిద్ధమైన ఆపద, జనవరి 2001 లో గుజరాత్ భూకంపం; మార్చ్ 2001లో ఆయుధాల చీకటి వ్యాపారం మరియు భారత ఆర్మీ ఆఫీసర్లకు, మంత్రులకు, మరియు రాజకీయవేత్తలకు ముడుపులు గురించి తెలిపే వీడియో టేపులను తెహల్కా.కామ్ చిత్రీకరణ (screening) చేసింది; మార్చి 2001 న నాలుగవ భారత దేశపు జనాభా లెక్కలు (స్వతంత్రం నుండి) ముగిసాయి; ఆగస్టు 2001లో ఎన్రాన్ భారతదేశ శక్తి వర్గానికి వీడ్కోలు చెప్పింది; ఏప్రిల్ 2001న జి ఎస్ ఎల్ వి ని విజయవంతంగా పంపించారు మరియు అక్టోబరు 2001న పి ఎస్ ఎల్ సి - సి3 ని పంపడానికి నిర్వహణ చేసారు.
2002 71-సంవత్సరాల వయస్సుగల క్షిపణి శాస్త్రవేత్త, అవుల్ పకీర్ జైనుల్బదీన్ అబ్దుల్ కలామ్, భారత దేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు; ఇటీవల చరిత్రలో అతి భయంకరమైన కులాల దాడులలో ఒకటి, గోద్ర సంఘటన; 2002 ఫిబ్రవరి 27వ తేదీన,గుజరాత్ లో జరిగింది; కావలసినంత మరియు నిరంతరం ఉండేలా వాడడానికి నీటి వనరుల వికాసం మరియు యాజమాన్యం సమన్వయ పరిచేలా లక్ష్యంగా పెట్టే, జాతీయ నీటి పోలసీని ఏప్రిల్ లో ప్రకటించారు.
2003 ఇండియాలో స్ట్రేటెజిక్ కమాండ్ దళాలు (ఎస్ ఎఫ్ సి) మరియు పరమాణు కమాండ్ ఆథారిటీ (ఎన్ సి ఏ) ఏర్పాటు; ఎస్ ఎఫ్ సి కి మొదటి ముఖ్య కమాండర్ గా ఎయిర్ మార్షల్ తేజా మోహన్ ఆస్తానాని నియమించారు; అభివృద్ధి చేసిన వివిధ ఉపయోగాలు కలిగిన సేటెలైట్, ఇన్సాట్ – 3ఏ ని ఫ్రెంచ్ గయానా లోని కొరో నుండి విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు; జూన్ లో వైట్ కాలర్ నేరాలని నిరోధించడానికి, సిబిఐ ఒక అర్ధశాస్త్ర నేరపరిశోధన విభాగం ( economic intelligence wing ) ని ఏర్పరిచింది; డిసెంబరులో ఫ్రెంచ్ గయానా లోని కొరో స్పేస్ పోర్ట్ నుండి ఒక యూరోపియన్ రాకెట్ ద్వారా ఇండియా అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ సేటెలైట్ ఇన్సాట్ – 3ఇ ని పంపారు.
2004 సాధారణ ఎన్నికలో కాంగ్రెస్ మరియు దాని మిత్రమండలాలు, ఎన్ డి ఏ ప్రభుత్వాన్ని తీసివేశాయి; కాంగ్రెస్ అధినేత శ్రీమతి సోనియా గాంధి బలమైన స్థానములో ఉన్నప్పటికి భారతదేశ ప్రధానమంత్రి అవడానికి నిరాకరించారు; కాంగ్రెస్ మరియు దాని మిత్రమండలాలు, ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్వర్యంలో, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి.
ఆధారము: 123oye
భారతదేశంలో ముఖ్యమైన దినోత్సవాలు
జనవరి 12- జాతీయ యువకుల దినోత్సవం
జనవరి15 – సైనిక దినోత్సవం
జనవరి26 - గణతంత్ర దినోత్సవం
జనవరి 30 – అమర వీరుల సంస్మరణ దినోత్సవం
ఫిబ్రవరి 24- సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం
ఫిబ్రవరి 28- జాతీయ శాస్త్ర దినోత్సవం
ఏప్రిల్ 5- జాతీయ నౌక రవాణా దినోత్సవం
మే 11 – జాతీయ సాంకేతిక విజ్ఞాన శాస్త్ర దినోత్సవం
ఆగస్టు 9- క్విట్ ఇండియా దినం
ఆగస్టు 15- భారత స్వాతంత్ర దినోత్సవం
ఆగస్టు 29 – జాతీయ క్రీడల దినోత్సవం
సెప్టెంబరు 5 – ఉపాధ్యాయ దినోత్సవం మరియు సంస్కృతి దినోత్సవం
అక్టోబర్ 8 – భారత వైమానిక దళ దినోత్సవం
అక్టోబర్ 10 – జాతీయ తపాలా దినోత్సవం
నవంబర్ 14- బాలల దినోత్సవం
డిసెంబర్ 18 – బడుగు వర్గాల హక్కుల దినోత్సవం
డిసెంబర్ 23 – వ్యవసాయదారుల దినోత్సవం
ప్రపంచ ముఖ్యమైన దినోత్సవాలు
జనవరి 10- ప్రపంచ నవ్వుల దినోత్సవం
జనవరి 26 – అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం
జనవరి 30 – ప్రపంచ కుష్టువ్యాధి నిర్మూలన దినం
మార్చ్ 8 – అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
మార్చ్15 – ప్రపంచ వికలాంగుల దినోత్సవం మరియు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
మార్చ్21 - ప్రపంచ అటవీ దినోత్సవం మరియూ ప్రపంచ జాతి భేదాల నిర్మూలన దినోత్సవం
మార్చ్22 - ప్రపంచ జల దినోత్సవం
మార్చ్ 23 - ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం
మార్చ్24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం
ఏప్రిల్ 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ఏప్రిల్ 17- ప్రపంచ హేమోఫిలియా దినం
ఏప్రిల్ 18 - ప్రపంచ వారసత్వ దినోత్సవం
ఏప్రిల్ 22 – ప్రపంచ భూదినోత్సవం
ఏప్రిల్ 23 - ప్రపంచ పుస్తక దినోత్సవం
మే 1 – అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
మే 3- పత్రిక స్వేచ్ఛ దినోత్సవం
మే 8- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
మే 12- అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
మే 15 - అంతర్జాతీయ కుటంబ దినోత్సవం
మే 24- కామన్ వెల్త్ దినోత్సవం
మే 31 – పొగాకు వ్యతిరేక దినోత్సవం
జూన్ 5- ప్రపంచ పర్యావరణ దినోత్సవం
జూన్ 20- ( జూన్ లో మూడవ (ఆదివారం)పితృల దినోత్సవం
జులై 1 - అంతర్జాతీయ జోక్ దినోత్సవం
జులై 11 – ప్రపంచ జనాభా దినోత్సవం
జులై మూడవ ఆదివారం జాతీయ ఐస్ క్రీమ్ దినోత్సవం
ఆగస్టు 6- హిరోషిమా దినం
ఆగస్టు 9 – నాగసాకి దినం
సెప్టెంబరు 8- ప్రపంచ అక్షరాస్యతా దినం
సెప్టెంబరు 16- ప్రపంచ ఓజోన్ దినం
సెప్టెంబరు 26 – చెవిటివారి దినం
సెప్టెంబరు 27 – ప్రపంచ పర్యాటక దినం
అక్టోబరు 1 – ప్రపంచ వృద్ధుల దినోత్సవం
అక్టోబరు3- ప్రపంచ నివాస దినం
అక్టోబరు 4- ప్రపంచ జంతువుల సంక్షేమ దినోత్సవం
అక్టోబరు12 - ప్రపంచ దృష్టి దినం
అక్టోబరు 16 - ప్రపంచ ఆహార దినోత్సవం
అక్టోబరు 24- ఐక్యరాజ్యసమితి దినోత్సవం
అక్టోబరు30 - ప్రపంచ పొదుపు దినోత్సవం
నవంబరు 14- అతిసారవ్యాధి దినం
నవంబరు 29 - అంతర్జాతీయ పాలస్తీనియన్లతో ఏకత్వ అంతర్జాతీయ దినం
డిసెంబరు 1- ప్రపంచ సుఖవ్యాధుల దినం
డిసెంబరు 3 – ప్రపంచ వికలాంగుల దినం
డిసెంబరు 10- అంతర్జాతీయ ప్రసార దినం, మానవ హక్కుల దినం.
నోముల ప్రభాకర్ గౌడ్
11, ఆగస్టు 2017, శుక్రవారం
Bathini Mogilaiah Goud బత్తిని మొగిలయ్య గౌడ్
బత్తిని మొగిలయ్య గౌడ్
వికీపీడియా నుండి
బత్తిని మొగిలయ్య గౌడ్
గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను. ...
బత్తిని మొగిలయ్య గౌడ్ ఒంటిచేతితో రెండు వందల మందికి పైగా రజాకార్లను ఊచకోత కోసి హోరాహోరీగా తలపడి అభిమన్యుడిలా నేలకొరిగిన ఓరుగల్లు గౌడ కులం లోని ఒక అసాధారణ రక్త తర్పణం చేసిన వీరోచితమైన స్వాతంత్రసమరయోదుడు పోరాట వీరుడి చరిత్ర.
Bathini Mogilaiah Goud బత్తిని మొగిలయ్య గౌడ్ | |
---|---|
జననం | January 2, 1918 వరంగల్ కోట |
మరణం | 11 ఆగష్టు 18, 1946 |
మరణానికి కారణం | రజాకార్ల మూకుమ్మడి దాడిలో హత్య |
నివాసం |
![]() |
జాతీయత | భారతీయుడు |
సంస్థ | గౌడ కుల వృత్తి తాళ్లు ఎక్కతూ వ్వవసాయం |
ఎత్తు | 6 అడుగులు |
రాజకీయ పార్టీ | ఆర్యసమాజ్ కార్యకర్త |
మతం | హిందూ |
భాగస్వామి | లచ్చమ్మ |
తల్లిదండ్రులు | కీ.శే. శ్రీ మల్లయ్య , కీ.శే. శ్రీమతి చెన్నమ్మ |
పురస్కారాలు | స్వాతంత్ర సమర యోధులు |
బత్తిని మొగిలయ్య గౌడ్
వరంగల్ తూర్పుకోట : గ్రామము; మండలం : వరంగల్ కోట జిల్లా : వరంగల్ ; తెలంగాణ రాష్ట్రం;India ఇండియా లో 02 జనవరి 1918 లో జన్మించాడు.
బాల్యం, కుటుంబం
తల్లిదండ్రులు కీ.శే. శ్రీమతి చెన్నమ్మ,కీ.శే.శ్రీ మల్లయ్య. బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ తూర్పు కోట నివాసి.తల్లిదండ్రులు బత్తిని చెన్నమ్మ, మల్లయ్యలు,అన్న బత్తిని రామస్వామి గౌడ్.చెన్నమ్మ, మల్లయ్య ధంపతుల ఐదవ సంతానంగా ఈ కాలపు దీరుడిగా ఖిల్లా ఓరుగల్లులో పాఠాలు నేర్చుకున్నాడు. మొగిలయ్య కోట బడిలో 4వ తరగతి వరకు చదివాడు. బత్తిని మొగిలయ్య గౌడ్, బత్తిని రామస్వామి గౌడ్ లిద్దరు ఆర్యసమాజ్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు.
అందరితో
అన్న రామస్వామి భూపతి కృష్ణమూర్తి, ఇతర కాంగ్రెస్ వాదులతో కలిసి కాంగ్రెస్, ఆర్యసమాజ్ మీటింగ్ లకు వెళ్లేవాడు, తమ్ముడు అన్ని విషయాలలో అన్న కు తోడుగా ఉంటూ,గౌడ కుల వృత్తి అయిన తాళ్లు ఎక్కతూ వ్వవసాయం చేసేవాడు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో అందరితో స్నేహంగా ఉండే ఆరడుగుల ఆజానుబాహుడు.ఆనాటి సమాజంలో గౌడ్ ల పరిస్థితి చాల దుర్భరంగా ఉండేది. నిజాం, భూమి మీద పన్నిలు వసూలు చేసినట్లు గానే కల్లు మీద, తాడిచెట్ల మీద పన్నులు వసూలు చేసేవాడు. పన్నులు కట్టని గౌడులకు విధించే శిక్షలు అతి దారుణంగా, క్రూరంగా ఉండేవి.శతాబ్దాలుగా కుల వృత్తిని నమ్ముకున్న గౌడులపై కొనసాగుతున్న హింసపట్ల బత్తిని మొగిలయ్య గౌడ్ కు నిజాం అన్నను,నిజాం పోలీసులన్ననూ,రజాకార్లన్నను తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. గౌడ్ సాబ్ కత్తి పట్టాడంటే తోప్ సింగ్ లందరు తోకముడవాలసిందే.
మడికొండ లో
స్వతంత్ర అభిలాషను సమాజంలో విస్తృత పరిచే దిశగా పన్నెండవ జాతీయాంధ్ర మహాసభలు 1946లో వరంగల్ లోని మడికొండ లో జరిగాయి. రహస్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ జెండా ఎగురవేయాలనేది దాని ఉద్దేశం. ఫోర్ట్ వరంగల్ చైతన్యాన్ని దశదిశలా వ్యాప్తి చేయాలని కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది. నిజాం రాష్ట్రంలో త్రివర్ణ పతాకావిష్కరణ అధికారికంగా నిషేధించ బడింది. జెండా ఎత్తడం అంటే దెబ్బలకు,జైలుశిక్షకు,మరణానికి వెరవకుండా చేసే సాహసోపేత కార్యము.వరంగల్ కోటలో నిగూఢమైన దేశభక్తి కలిగిన యువకులు బత్తిని రామస్వామి గౌడ్, బత్తిని మొగిలయ్య గౌడ్, సంగరబోయిన కనకయ్య, సంగరబోయిన మల్లయ్య, నరిమెట్ల రామస్వామి, వడ్లకొండ ముత్తయ్య, పోశాల కనుకయ్య,ఆరెల్లి బుచ్చయ్య గార్లు.ఈ జెండా వందన కార్యక్రమాలను వీరు కోట ప్రజల సమక్షంలో నిర్వహించే వారు. స్టేట్ కాంగ్రెస్, కార్యకర్తలందరికి రహస్యంగా నైనా జెండా ఎగురవేయాలనే ఆదేశాలిచ్చింది.స్టేట్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం వరంగల్ లోని చైతన్యం కలిగిన యువకులు,కాంగ్రెస్ నాయకులు,ఆర్యసమాజ్ కార్యకర్తలు వరంగల్ కోటలో జెండా ఎగుర వేసే వారు.
తూర్పు కోటలో
11 ఆగస్టు 1946 ఆదివారం రోజు ఉదయం7.30 గంటలకు వరంగల్ తూర్పు కోటలో జెండా ఎగుర వేయడానికి వరంగల్, హన్మకొండ నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులు యం.యస్. రాజలింగం,టి.హయగ్రీవాచారి,భూపతి కృష్ణమూర్తి, మడూరి రాజలింగం మరియు బత్తిని సోదరులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హయగ్రీవచారి జెండా ను ఎగురవేయగా,పిల్లలు పెద్దలంతా జై కొడుతుండగా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.
బలిదానం
అప్పుడే సుమారు రెండు వందల మంది రజాకార్లు, వారి అనుయాయులు మారణాయుధాలతో ఖాసీం షరీఫ్ అనే రజాకార్ నాయకుని అధ్వర్యంలో, జెండా ఎత్తిన నాయకులను చంపడానికి నిజాం అనుకూల నినాదాలను చేస్తూ జెండా ఎత్తిన ప్రాంతానికి చేరుకున్నారు. ఎగిరిన జెండా ను చూసిన రజాకార్ల కోపం కట్టలు తెంచుకుంది.జెండా ను దించి కాళ్ళతో తొక్కి ,తగలబెట్టి,అంతా కలిసి బత్తిని రామస్వామి గౌడ్ ఇంటి వైపు అరుస్తూ, తిడుతూ వచ్చారు.జెండా ఎత్తిన ప్రధాన నాయకులైన హయగ్రీవ చారి,భూపతి కృష్ణమూర్తి, పంచాయతి ఇన్స్పెక్టర్ కె.సమ్మయ్య,వెంకట్రాంనర్సయ్య,యం.యస్.రాజలింగం వీరందరూ బత్తిని రామస్వామి ఇంట్లో చాయ్ తాగుతూ,భవిష్యత్తు జెండా వందన కాంగ్రెస్ కార్యక్రమాల గురించి చర్చించుకుంటున్నారు.అప్పుడు ఆ ఇంటి చుట్టూ మోహరించిన రజాకార్లు ఇంట్లోకి వెళ్ళి వాళ్లను చంపే ప్రయత్నం చేసారు. లోపల ఉన్న భూపతి కృష్ణమూర్తి కాంపౌండ్ కు గొళ్లెం పెట్టాడు.రజాకార్లు రాళ్ళతో ఇంట్లోని వాళ్ళ మీద దాడి మొదలుపెట్టారు. ఏ క్షణమైన తలుపులు బద్దలు కొట్టి, జెండా ఎత్తిన నాయకులందరిని మట్టుబెట్టాలని చూసారు. జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న మొగిలయ్య, అనంతరం తాళ్లెక్కడానికి తాటి వనానికి వెళ్లాడు.మొగిలయ్య భార్య లచ్చవ్వ 15 రోజుల బాలింత, పురిటి బిడ్డతో మంచంపై ఉంది. మొగిలయ్య భార్య లచ్చవ్వ,తల్లి చెన్నమ్మ ఈ దాడితో భీతిల్లి పోయారు. శనిగరం పుల్లయ్య అనే ఆర్యసమాజ్ కార్యకర్త తాటివనంలో ఉన్న మొగిలయ్య ను కలిసి రజాకార్ల దాడి గురించి చెప్పాడు. దాడి గురించి విన్న మొగిలయ్య ఒక్క క్షణం నిశ్చేష్టుడై,మరుక్షణం తన ఇంటివైపు పరుగుతీసాడు.రజాకార్ల దాడి భీభత్సంగా సాగుతుంది. ఏ క్షణమైన ఆ ఇంట్లో ఉన్న వాళ్లంతా వందల మంది రజాకార్ల చేతుల్లో చనిపోయేట్టుగా ఉందని భావించి, తన ఇంటి వెనుక దర్వాజా నుండి రజాకార్ల కంటబడకుండ ఇంట్లోకి వెళ్ళి, మెరుపు వేగంతో ఇంటి సూరు లోని తల్వార్ ను సర్రున గుంజి,మెరుపులా రజాకార్ల సమూహం మధ్య ప్రత్యక్ష మయ్యాడు.కాకతీయ ప్రతాపానికి ప్రతీకగా నిలిచి వైరి వర్గాల కరవాలాల కత్తుల కవాతులలో మునిగి తేలిన యుద్ద భూమి పై నిలిచిన మొగిలయ్య అరుస్తూ రజాకార్ మూకపై పడి నరకడం మొదలుపెట్టాడు. ఈ దాడికి నాయకత్వం వహించిన ఖాసీం షరీఫ్ తో సహా,పచ్చి నెత్తురు తాగే రజాకార్లంతా చీమల పుట్ట చెదిరినట్లుగా చెదిరిపోయారు.నెత్తురు రుచి మరిగిన మానవ మృగాల మధ్య మొగిలయ్య వీరవిహారం చేసారు. దూరంగా చెదిరిపోయిన రజాకార్లు తిరిగి మొగిలయ్య పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.రెండవసారి జరిగిన దాడిలో మొగిలయ్య గౌడ్ దే పైచేయి, కానీ మూడవసారి జరిగిన దాడిలో ఖాసీం షరీఫ్ బల్లెంతో మొగిలయ్య వైపు వస్తున్నప్పుడు, మొగిలయ్య తన శత్రువును నరక డానికి తన కత్తిని పైకెత్తాడు.అది తన ఇంటి ముందు గల పందిరి గుంజల మధ్య చిక్కుకుంది. ఇదే అదనుగా భావించిన షరీఫ్ తన బల్లెంతో మొగిలయ్య గుండెల మీద పొడిచాడు. అది మొదలు రజాకార్ల మూకుమ్మడి దాడిలో మొగిలయ్య అమరుడైనాడు.
కౄరత్వం
మొగిలయ్య గౌడ్ ను చంపిన షరీఫ్ అతని గుండెల మీద చిమ్మిన రక్తాన్ని అరుస్తూ, ఆనందంగా తన ముఖమంతా పులుముకున్నాడు.ఖాసీం షరీఫ్ ని అతని అనుయాయులు, తమ భుజాలపై మోస్తూ ఇప్పటి వరంగల్ చౌరస్తా కు ఊరేగింపు గా తీసుకొచ్చారు. అప్పటి వరంగల్ తాలుక్ దార్ (కలెక్టర్) అబ్దుల్ మొహిత్ మిల్ ఎదురేగి,హంతకుడైన ఖాసీం షరీఫ్ కు పూలమాల వేసి ఆలింగనం చేసుకున్నాడు.
స్మారక భవనం
జెండా ఎత్తిన నాయకులకు ప్రాణ భిక్ష పెట్టి, 25సంవత్సరాల వయస్సులోనే అమరుడైన నిష్కళంక దేశభక్తుడు బత్తిని మొగిలయ్య గౌడ్ అమరత్వం చిరస్మరణీయంగా మిగిలిపోవాలని వరంగల్ నడిబొడ్డున గల జెపిఎన్ రోడ్ లో 1954 లో మొగిలయ్య స్మారక భవనాన్ని ప్రజలు ఏర్పాటు చేసారు. ఇది గౌడ కులం లోని ఒక అసాధారణ పోరాట వీరుడైన బత్తిని మొగిలయ్య గౌడ్ చరిత్ర. అనేక చారిత్రక సంఘటనల నేపథ్యంలో త్యాగాలకు,బలిదానాలకు ప్రతీకలుగా నిలిచిన సాధారణ వ్యక్తులు, అసమాన వీరులుగా మారి సమాజానికి మార్గదర్శకులైన వారి జీవిత చరిత్రలను అజరామరం చేయాలి.

మూలాలు
- పైకి దూకు↑ https://www.youtube.com/watch?v=ScNrxnVawLY
Nomula Prabhakar Goud
10, ఆగస్టు 2017, గురువారం
God దేవుడు
దేవుడు
వికీపీడియా నుండి

దేవుడు అనగా సృష్టికర్త అనగా సృష్టిని సృష్టించిన వాడు,1))సర్వాంతర్యామి,2)నిష్కలంకుడు 3) మానవుల పాపాలను క్షమించే వాడు,4) నిజమైన మార్గాన్ని చూపించేవాడు ,5)పాపములను క్షమించి స్వర్గాన్ని ఇచ్చేవాడు, ,6)నడిపేవాడు,7)దేవుడు ఒక్కడే అతని పేరు ఒక్కటే,8)ఆధికాలమున ఒక్కడే దేవుడు అంతకాలము ఒక్కడే దేవుడు,9)ఎటువంటి పాపము లేనివాడు,10)పాపము చేయనివాడు11)జన్మ పాపము కర్మ పాపము లేనివాడు,12)సథ్యమును బోధించువాడు. దేవున్ని మరచి అనగా సృష్కకర్తను మరచి సృష్టిని పూజించుట వలన ఏమి లభము, సృష్టిని పూజించుట వలన అధి నిన్ను అజ్ఞానములొకి,పాపములోనికి తీసుకపొతుంది. "ఫ్ర్యాంకి"
దేవుడు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం దేవుడు (అయోమయ నివృత్తి) చూడండి.
బొద్దు పాఠ్యం
వ్యాసముల క్రమము
దేవుడు
నిర్దేశిత భావనలు
పేర్లు · "దేవుడు" · ఉనికి · లింగము
సృష్టికర్త · నిర్మాణకర్త · డెమియుర్జ్ · అనంతజీవి
స్వామి · పిత · మొనాడ్ · ఏకత్వం
ఉన్నతుడు · సర్వం · వ్యక్తిగతం
యూనిటేరియానిజం · డైథీయిజం · త్రిత్వము
సర్వవ్యాప్తి · సర్వవ్యాపితము
సర్వాంతర్యామి · అనంత దయామయి
అయ్యవాజీలలో దేవుడు · ఇబ్రాహీం మతములలో దేవుడు
బహాయి విశ్వాసంలో · క్రైస్తవంలో
హిందూమతంలో దేవుడు · ఇస్లాంలో దేవుడు · యూదమతములో
సిక్కు మతములో · బౌద్ధమతములో
అనుభవాలు మరియు ఆచరణలు
విశ్వాసము · ప్రార్థన · నమ్మకం · అవతరణలు
ఫిడేయిజం · గ్నోసిస్ · మెటాఫిజిక్స్
మిథ్యావాదం · హెర్మెటిసిజం · ఇసోటెరిసిజం
సంబంధిత విషయాలు
తత్వశాస్త్రం · మతము · ఓంటాలజీ
గాడ్ కాంప్లెక్స్ · న్యూరో థియోలజీ
అయోమయం
చెడుతో సమస్యలు (థియోడైసీ)
ఆస్తికవాదం
దేవుడు లేదా దైవం ని ఆస్తికులు విశ్వాన్ని సృష్టించి, నడిపేవాడు, అని నమ్ముతారు.[1]ఏకేశ్వరోపాసకులు దేవుడు ఒక్కడే అంటారు. బహుదేవతారాధకులు, ధార్మిక వేత్తలు, (Theologians), దేవుడిని అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో ముఖ్యమైనవి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, కరుణామయుడు, సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త మరియు అంతములేనివాడు.
దేవుడు, అంటే జీవుడు, జీవాన్ని సృష్టించువాడు, సృష్టికర్త. జగమంతటా వ్యాపించియున్నవాడు.[1] ఈ పేర్లన్నీ హిందూమతము, యూదమతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము నకు చెందిన ధార్మికవేత్తలు తత్వవేత్తలు, హిప్పోకు చెందిన ఆగస్టైన్,[2] అల్-ఘజాలి,[3] మరియు మైమోనిడ్స్, ఆపాదించారు.[2] మధ్యకాలపు తత్వవేత్తలు, దేవుడున్నాడని వాదించారు.[4] మరికొందరైతే దేవుడు లేడనీ వాదించారు, మరియు దేవుని ఉనికిని ప్రశ్నించారు. న
వికీపీడియా నుండి
![]() |
దేవుడు అనగా సృష్టికర్త అనగా సృష్టిని సృష్టించిన వాడు,1))సర్వాంతర్యామి,2)నిష్కలంకుడు 3) మానవుల పాపాలను క్షమించే వాడు,4) నిజమైన మార్గాన్ని చూపించేవాడు ,5)పాపములను క్షమించి స్వర్గాన్ని ఇచ్చేవాడు, ,6)నడిపేవాడు,7)దేవుడు ఒక్కడే అతని పేరు ఒక్కటే,8)ఆధికాలమున ఒక్కడే దేవుడు అంతకాలము ఒక్కడే దేవుడు,9)ఎటువంటి పాపము లేనివాడు,10)పాపము చేయనివాడు11)జన్మ పాపము కర్మ పాపము లేనివాడు,12)సథ్యమును బోధించువాడు. దేవున్ని మరచి అనగా సృష్కకర్తను మరచి సృష్టిని పూజించుట వలన ఏమి లభము, సృష్టిని పూజించుట వలన అధి నిన్ను అజ్ఞానములొకి,పాపములోనికి తీసుకపొతుంది. "ఫ్ర్యాంకి"
దేవుడు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం దేవుడు (అయోమయ నివృత్తి) చూడండి. |
బొద్దు పాఠ్యం
వ్యాసముల క్రమము |
దేవుడు |
---|
నిర్దేశిత భావనలు
పేర్లు · "దేవుడు" · ఉనికి · లింగము సృష్టికర్త · నిర్మాణకర్త · డెమియుర్జ్ · అనంతజీవి స్వామి · పిత · మొనాడ్ · ఏకత్వం ఉన్నతుడు · సర్వం · వ్యక్తిగతం యూనిటేరియానిజం · డైథీయిజం · త్రిత్వము సర్వవ్యాప్తి · సర్వవ్యాపితము సర్వాంతర్యామి · అనంత దయామయి అయ్యవాజీలలో దేవుడు · ఇబ్రాహీం మతములలో దేవుడు బహాయి విశ్వాసంలో · క్రైస్తవంలో హిందూమతంలో దేవుడు · ఇస్లాంలో దేవుడు · యూదమతములో సిక్కు మతములో · బౌద్ధమతములో
అనుభవాలు మరియు ఆచరణలు
విశ్వాసము · ప్రార్థన · నమ్మకం · అవతరణలు ఫిడేయిజం · గ్నోసిస్ · మెటాఫిజిక్స్ మిథ్యావాదం · హెర్మెటిసిజం · ఇసోటెరిసిజం
సంబంధిత విషయాలు
తత్వశాస్త్రం · మతము · ఓంటాలజీ గాడ్ కాంప్లెక్స్ · న్యూరో థియోలజీ అయోమయం చెడుతో సమస్యలు (థియోడైసీ) ఆస్తికవాదం |
దేవుడు లేదా దైవం ని ఆస్తికులు విశ్వాన్ని సృష్టించి, నడిపేవాడు, అని నమ్ముతారు.[1]ఏకేశ్వరోపాసకులు దేవుడు ఒక్కడే అంటారు. బహుదేవతారాధకులు, ధార్మిక వేత్తలు, (Theologians), దేవుడిని అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో ముఖ్యమైనవి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, కరుణామయుడు, సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త మరియు అంతములేనివాడు.
దేవుడు, అంటే జీవుడు, జీవాన్ని సృష్టించువాడు, సృష్టికర్త. జగమంతటా వ్యాపించియున్నవాడు.[1] ఈ పేర్లన్నీ హిందూమతము, యూదమతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము నకు చెందిన ధార్మికవేత్తలు తత్వవేత్తలు, హిప్పోకు చెందిన ఆగస్టైన్,[2] అల్-ఘజాలి,[3] మరియు మైమోనిడ్స్, ఆపాదించారు.[2] మధ్యకాలపు తత్వవేత్తలు, దేవుడున్నాడని వాదించారు.[4] మరికొందరైతే దేవుడు లేడనీ వాదించారు, మరియు దేవుని ఉనికిని ప్రశ్నించారు. న
"దేవుడు" నిర్వచనం
దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు బమ్మెర పోతన రాసిన ఈ పద్యం చక్కని సమాధానం.అన్ని మతాలవారికీ సరిపోగలదు.
"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాది మధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".[పోతన భాగవతం: గజేంద్ర మోక్షం]
దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు బమ్మెర పోతన రాసిన ఈ పద్యం చక్కని సమాధానం.అన్ని మతాలవారికీ సరిపోగలదు.
"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాది మధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".[పోతన భాగవతం: గజేంద్ర మోక్షం]
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాది మధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".[పోతన భాగవతం: గజేంద్ర మోక్షం]
భాషా విశేషాలు
తెలుగు భాషలో దేవుడు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[5] దేవుడు నామవాచకంగా God. A deity, దేవత, వేలుపు అని అర్ధం. దేవ విశేషణంగా ఉపయోగిస్తారు. Of God, దేవుని యొక్క. దేవకాంచనము ఒక రకమైన చెట్టు Bauhinia purpurea. దేవత అనే పదాన్ని దేవుళ్ళలో స్త్రీలకు వాడతారు A deity, generally a goddess; but also a god. గ్రామదేవత అనగా the village goddess. దేవతరువు అనగా కల్పవృక్షము. దేవతాజీవము n. A godlike or harmless creature. ఉదా: "ఆ తెలివి యెరుగనట్టి దేవతాజీవుల, వనరిదెచ్చబిడ్డవలెనుసాకి, పాపమెరుగకంతబట్టి చంపుదురయా." వేమన పద్యం. దేవతాడిచెట్టు n. The tree called గరాగరీ. Andropogon serratus. డావరడంగి చెట్టు. దేవత్వము లేదా దైవత్వము అనగా Divinity, deification, apotheosis. దేవదత్తము అర్జునుని శంఖము పేరు. దేవదత్తుడు మరియు యజ్ఞదత్తుడు are two names in Sanskrit Law or Logic like John Doe and Richard Roe, or Titius and Seius, or Omar and Zeid in Arabic Law. దేవదారు లేదా దేవదారువు n. The Cedar: the Himalayan Cedar. Cedrus deodara. (Watts.) commonly called deodar. The Erythroxylon dreolatum (Linn.) Uvaria longifolia. Rox. సురవృక్షము, అమరద్రుమము. Chittagong wood; usually called cedar. చారల దేవదారువు the Trincomalli wood. Berrya ammonilla (Watts.) దేవదాసి n. A dancing girl employed in a temple. దేవనాగరి n. The name of the character in which Sanskrit is usually printed. దేవభూతము or దేవసాయుజ్యము n. Divinity, దేవత్వము. దేవమణి n. A fortunate curl on a horse's neck. గుర్రముమెడసుడి, అశ్వములకు ఉండే సుడి విశేషము. చింతామణి, మహామేద అనే చెట్టు. కాస్తుభము. (q. v.) దేవమాతృకము అనగా A country or land which is dependent on providence, i.e., watered by rain only, not by streams. వాననీళ్ల చేత పండే పైరులుగల దేశము. దేవయజ్ఞము n. The body sacrifice called వైశ్యదేవము. A sacrifice, హోమము, వేలిమి. దేవయానము n. The car or vehicle of a god, దేవతా విమానము. దేవర అనగా God. దేవుడు కాకుండా A lord or master స్వామి అని కూడా వాడతారు. My lord, Sir. A title of respect used in addressing superiors. దేవరవారు your honour. ఇంటి దేవరలు household deities. కులదేవతలు applied particularly to the manes of married women, ముత్తైదువలు. జంగములకు శ్రేష్ఠనామము. దేవలుడు దేవాజీవి or దేవాజీవుడు అనగా గుడిలో దేవుణ్ని పూజచేసేవాడు, తంబళవాడు, నంబివాడు. దేవళము n. A temple, గుడి, దేవాలయము. దేవవర్ధకి n. The "artist of the gods," a title of Visvakarma. దేవసరులు n. A sort of grain. దేవాంబరము n. A sort of cloth. దేవాదాయము n. The income of a temple. An endowment to a temple, land given for the unkeep of a temple, land given for the unkeep of a temple free of all rent. గుడిమాన్యము. దేవానాంప్రియము అనగా The beloved of the gods, i.e., a goat. మేక. దేవానాం ప్రియుడు n. A foolish or ignorant man. మూర్ఖుడు. దేవాయుధములు n. Stones and cudgels. రాళ్లు దుడ్డుకర్రలు. దేవి n. A goddess, particularly Parvati పార్వతి. A queen. Cf. పుట్టపుదేవి. Madam. Lady. దేవేరి or దేవెరి n. A queen, a lady. దొరసాని, రాజపత్ని.
తెలుగు భాషలో దేవుడు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[5] దేవుడు నామవాచకంగా God. A deity, దేవత, వేలుపు అని అర్ధం. దేవ విశేషణంగా ఉపయోగిస్తారు. Of God, దేవుని యొక్క. దేవకాంచనము ఒక రకమైన చెట్టు Bauhinia purpurea. దేవత అనే పదాన్ని దేవుళ్ళలో స్త్రీలకు వాడతారు A deity, generally a goddess; but also a god. గ్రామదేవత అనగా the village goddess. దేవతరువు అనగా కల్పవృక్షము. దేవతాజీవము n. A godlike or harmless creature. ఉదా: "ఆ తెలివి యెరుగనట్టి దేవతాజీవుల, వనరిదెచ్చబిడ్డవలెనుసాకి, పాపమెరుగకంతబట్టి చంపుదురయా." వేమన పద్యం. దేవతాడిచెట్టు n. The tree called గరాగరీ. Andropogon serratus. డావరడంగి చెట్టు. దేవత్వము లేదా దైవత్వము అనగా Divinity, deification, apotheosis. దేవదత్తము అర్జునుని శంఖము పేరు. దేవదత్తుడు మరియు యజ్ఞదత్తుడు are two names in Sanskrit Law or Logic like John Doe and Richard Roe, or Titius and Seius, or Omar and Zeid in Arabic Law. దేవదారు లేదా దేవదారువు n. The Cedar: the Himalayan Cedar. Cedrus deodara. (Watts.) commonly called deodar. The Erythroxylon dreolatum (Linn.) Uvaria longifolia. Rox. సురవృక్షము, అమరద్రుమము. Chittagong wood; usually called cedar. చారల దేవదారువు the Trincomalli wood. Berrya ammonilla (Watts.) దేవదాసి n. A dancing girl employed in a temple. దేవనాగరి n. The name of the character in which Sanskrit is usually printed. దేవభూతము or దేవసాయుజ్యము n. Divinity, దేవత్వము. దేవమణి n. A fortunate curl on a horse's neck. గుర్రముమెడసుడి, అశ్వములకు ఉండే సుడి విశేషము. చింతామణి, మహామేద అనే చెట్టు. కాస్తుభము. (q. v.) దేవమాతృకము అనగా A country or land which is dependent on providence, i.e., watered by rain only, not by streams. వాననీళ్ల చేత పండే పైరులుగల దేశము. దేవయజ్ఞము n. The body sacrifice called వైశ్యదేవము. A sacrifice, హోమము, వేలిమి. దేవయానము n. The car or vehicle of a god, దేవతా విమానము. దేవర అనగా God. దేవుడు కాకుండా A lord or master స్వామి అని కూడా వాడతారు. My lord, Sir. A title of respect used in addressing superiors. దేవరవారు your honour. ఇంటి దేవరలు household deities. కులదేవతలు applied particularly to the manes of married women, ముత్తైదువలు. జంగములకు శ్రేష్ఠనామము. దేవలుడు దేవాజీవి or దేవాజీవుడు అనగా గుడిలో దేవుణ్ని పూజచేసేవాడు, తంబళవాడు, నంబివాడు. దేవళము n. A temple, గుడి, దేవాలయము. దేవవర్ధకి n. The "artist of the gods," a title of Visvakarma. దేవసరులు n. A sort of grain. దేవాంబరము n. A sort of cloth. దేవాదాయము n. The income of a temple. An endowment to a temple, land given for the unkeep of a temple, land given for the unkeep of a temple free of all rent. గుడిమాన్యము. దేవానాంప్రియము అనగా The beloved of the gods, i.e., a goat. మేక. దేవానాం ప్రియుడు n. A foolish or ignorant man. మూర్ఖుడు. దేవాయుధములు n. Stones and cudgels. రాళ్లు దుడ్డుకర్రలు. దేవి n. A goddess, particularly Parvati పార్వతి. A queen. Cf. పుట్టపుదేవి. Madam. Lady. దేవేరి or దేవెరి n. A queen, a lady. దొరసాని, రాజపత్ని.
దేవుని రూపం
మూడు వాదాలున్నాయి:
- 1. రూపరహితుడు - నిర్గుణ నిరాకారుడు
- 2. రూపరహితుడు - సాగుణ నిరాకారుడు
- 3. సరూపుడు - సాగుణ సాకారుడు
మూడు వాదాలున్నాయి:
- 1. రూపరహితుడు - నిర్గుణ నిరాకారుడు
- 2. రూపరహితుడు - సాగుణ నిరాకారుడు
- 3. సరూపుడు - సాగుణ సాకారుడు
వివిధ సందర్భాలలో "దేవుడు" పదం వినియోగం
- రాయైతేనేమిరా దేవుడు - హాయిగా ఉంటాడు జీవుడు - ఉన్నచోటే గోపురం ఉసురు లేని కాపురం - అన్నీఉన్న మహానుభావుడు-- వేటూరి
- మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు - ఆత్రేయ
- దేవుడికేం హాయిగ ఉన్నాడు-ఈ మానవుడే బాధలుపడుతున్నాడు - శ్రీశ్రీ
- పిల్లలూ దేవుడూ చల్లనివారే
- రాయిరా దేవుడు - తాగితే ఊగడు - మైలవరపు గోపి
- ఎంతో రసికుడు దేవుడు
- మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు - దాశరధి
- రాయైతేనేమిరా దేవుడు - హాయిగా ఉంటాడు జీవుడు - ఉన్నచోటే గోపురం ఉసురు లేని కాపురం - అన్నీఉన్న మహానుభావుడు-- వేటూరి
- మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు - ఆత్రేయ
- దేవుడికేం హాయిగ ఉన్నాడు-ఈ మానవుడే బాధలుపడుతున్నాడు - శ్రీశ్రీ
- పిల్లలూ దేవుడూ చల్లనివారే
- రాయిరా దేవుడు - తాగితే ఊగడు - మైలవరపు గోపి
- ఎంతో రసికుడు దేవుడు
- మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు - దాశరధి
వివిధ మతాలలో నమ్మకాలు
- అరబ్ క్రైస్తవులు, ముస్లింలు మరియు యూదుల నిర్వచనాలు
యూదులు, క్రైస్తవులు, ముస్లింలు ఏకేశ్వరుణ్ణి నమ్ముతారు. దేవుడిని యెహోవా, అల్లాహ్ అని సంబోధిస్తారు.
క్రైస్తవులు త్రితత్వాన్ని నమ్ముతారు (అనగా దేవుడు, పరిశుద్ధాత్మ, క్రీస్తు). అరబ్ క్రైస్తవులు దేవున్ని అల్లాహ్ అందురు. "అల్లాహ్ అల్ ఆబా" అనగా "God the Father" అని, "ఐబ్న్ అల్లాహ్" అనగా "దేవుని పుత్రుడు" అని అర్థాలు ఉన్నాయి. క్రీస్తు దేవుని బిడ్డ కనుక అరబ్ క్రైస్తవులు క్రీస్తుని ఇబ్న్ అల్లాహ్ అంటారు. యూదులు ముస్లింల లాగ ఏకైక దేవున్ని నమ్ముతారు (దేవుని విషయములో యూదులు, ముస్లింలు మధ్య కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి).
- అరబ్ క్రైస్తవులు, ముస్లింలు మరియు యూదుల నిర్వచనాలు
యూదులు, క్రైస్తవులు, ముస్లింలు ఏకేశ్వరుణ్ణి నమ్ముతారు. దేవుడిని యెహోవా, అల్లాహ్ అని సంబోధిస్తారు.
క్రైస్తవులు త్రితత్వాన్ని నమ్ముతారు (అనగా దేవుడు, పరిశుద్ధాత్మ, క్రీస్తు). అరబ్ క్రైస్తవులు దేవున్ని అల్లాహ్ అందురు. "అల్లాహ్ అల్ ఆబా" అనగా "God the Father" అని, "ఐబ్న్ అల్లాహ్" అనగా "దేవుని పుత్రుడు" అని అర్థాలు ఉన్నాయి. క్రీస్తు దేవుని బిడ్డ కనుక అరబ్ క్రైస్తవులు క్రీస్తుని ఇబ్న్ అల్లాహ్ అంటారు. యూదులు ముస్లింల లాగ ఏకైక దేవున్ని నమ్ముతారు (దేవుని విషయములో యూదులు, ముస్లింలు మధ్య కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి).
దేవుడున్నాడా, లేడా?
ఇది ఒక సంక్లిస్టమైన ప్రశ్న. ఎందుకంటే ఇది ఈ ప్రశ్న ఉత్పన్నమైనపుడు మతపరమైన విశ్వాసాలతో ముడిపెట్టి చాలా మంది సమాధానం చెబుతూ ఉంటారు. కాని సైన్స్ ప్రకారం చూస్తే దేవుడి ఉనికి లేదా దైవత్వానికి సంబంధించి చర్చ ఎక్కడా చూడము. అంటే దేవుడు అనే పదం కేవలం మతపరమైన విశ్వాసాలకు సంబంధించినది మాత్రమే తప్ప శాస్త్రానికి ( Science)సంబంధింనది కాదు. సైన్స్ ప్రకారం చూసినపుడు దేవుడు లేడనే సమాధానం వస్తుంది. కాని నూటికి తొంబై శాతం మంది తాము చదివిన శాస్త్రంకంటే మతాన్ని, మతపరమైన విశ్వాసాలను ఎక్కువగా నమ్మడం వలన "దేవుడు" ఉనికి మానవ సమాజంలో సజీవంగా ఉంది. కాబట్టి దేవుడు ఉన్నాడా? లేడా? అనే ప్రశ్నకు సమాధానం-మతపరంగా ఉన్నాడు. సైన్స్ ప్రకారం లేడు. కాని విశ్వాన్ని నడిపించే ఓ అద్రుశ్య శక్తి మాత్రం ఉంది. అదే COSMIC ENERGY
మనిషికి మనిషే మిత్రువు
మనిషికి మనిషే శత్రువు
మనిషికి మనిషే దేవుడు
మనిషికి మనిషే దెయ్యము
విశ్వదాభిరామ వినురవేమ .................
ఈ పద్యము వేమన శతకంలో ఉన్నాదా? లేక నేటి మానవిక కవి సృస్టేనా?. మహానుభావుల జాబు కోసం ఎదురుసూస్తునాను .
ఇది ఒక సంక్లిస్టమైన ప్రశ్న. ఎందుకంటే ఇది ఈ ప్రశ్న ఉత్పన్నమైనపుడు మతపరమైన విశ్వాసాలతో ముడిపెట్టి చాలా మంది సమాధానం చెబుతూ ఉంటారు. కాని సైన్స్ ప్రకారం చూస్తే దేవుడి ఉనికి లేదా దైవత్వానికి సంబంధించి చర్చ ఎక్కడా చూడము. అంటే దేవుడు అనే పదం కేవలం మతపరమైన విశ్వాసాలకు సంబంధించినది మాత్రమే తప్ప శాస్త్రానికి ( Science)సంబంధింనది కాదు. సైన్స్ ప్రకారం చూసినపుడు దేవుడు లేడనే సమాధానం వస్తుంది. కాని నూటికి తొంబై శాతం మంది తాము చదివిన శాస్త్రంకంటే మతాన్ని, మతపరమైన విశ్వాసాలను ఎక్కువగా నమ్మడం వలన "దేవుడు" ఉనికి మానవ సమాజంలో సజీవంగా ఉంది. కాబట్టి దేవుడు ఉన్నాడా? లేడా? అనే ప్రశ్నకు సమాధానం-మతపరంగా ఉన్నాడు. సైన్స్ ప్రకారం లేడు. కాని విశ్వాన్ని నడిపించే ఓ అద్రుశ్య శక్తి మాత్రం ఉంది. అదే COSMIC ENERGY
మనిషికి మనిషే మిత్రువు
మనిషికి మనిషే శత్రువు
మనిషికి మనిషే దేవుడు
మనిషికి మనిషే దెయ్యము
విశ్వదాభిరామ వినురవేమ .................
ఈ పద్యము వేమన శతకంలో ఉన్నాదా? లేక నేటి మానవిక కవి సృస్టేనా?. మహానుభావుల జాబు కోసం ఎదురుసూస్తునాను .
ఒకే దేవుడా?
okay devudu vunnadu e lokamlo ma yokka swachamaina manasunay, mana paramathanay, enkokariki sahayam cheyadamay divamm
okay devudu vunnadu e lokamlo ma yokka swachamaina manasunay, mana paramathanay, enkokariki sahayam cheyadamay divamm
వివిధ భక్తుల భావనలు
దేవుడు ఆడా?మగా?
వివిధ తెగల, మరియు జానపద నిర్వచనాలు
- ఆస్ట్రలాయిడ్లు అనే ఆదిమ తెగ వాళ్ళు దేవుడిని "అట్నటు" అంటారు. అంటే "ముడ్డిలేనివాడు","ఎటువంటి అశుద్దాన్నీ విసర్జించని వాడు" అని అర్ధం.
- ఈ ఈశ్వరుడినే అరబ్బీ భాషలో అల్లాహ్ అంటారు.
- "చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే
ఒక్కడైన ఆ పరమేశ్వరున కు మొక్కి చూడరా హరే హరే " అనే పాట మన పల్లెటూళ్ళలో ప్రజలు ఎప్పుడో పాడారు.
- ఆస్ట్రలాయిడ్లు అనే ఆదిమ తెగ వాళ్ళు దేవుడిని "అట్నటు" అంటారు. అంటే "ముడ్డిలేనివాడు","ఎటువంటి అశుద్దాన్నీ విసర్జించని వాడు" అని అర్ధం.
- ఈ ఈశ్వరుడినే అరబ్బీ భాషలో అల్లాహ్ అంటారు.
- "చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే
ఒక్కడైన ఆ పరమేశ్వరున కు మొక్కి చూడరా హరే హరే " అనే పాట మన పల్లెటూళ్ళలో ప్రజలు ఎప్పుడో పాడారు.
ఇవి కూడా చూడండి
త్రిమూర్తులు
వికీపీడియా నుండి
హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు
- బ్రహ్మ - సృష్టికర్త
- విష్ణువు - సృష్టి పాలకుదు
- మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు
ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కథలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.
- బ్రహ్మ: సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత. విష్ణువు నాభి లోని పద్మంనుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు.
- విష్ణువు: సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో ఆదిశేషునిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, వాసుదేవుడువంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు విష్ణు సహస్రనామ స్తోత్రముగాప్రసిద్ధము. విష్ణువు యుగయుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి ఇవి ప్రజలు ఎక్కువగా ఆరాధించే అవతారాలు.
- శివుడు: కాలాంతములో సృష్టిని అంతము చేస్తాడు (పునఃసృష్టికి అనుకూలంగా). ఉండేది కైలాసం. వాహనం నంది. త్రినేత్రుడు. తలపై గంగ. మెడలో సర్పము. చర్మాంబరధారి. భక్తసులభుడు. శివుని ఇల్లాలు పార్వతి జగజ్జనని. ఈశ్వరుడు, శంకరుడు, మహాదేవుడు, గంగాధరుడు, నీలకంఠుడు ఇవి ఈయన కొన్ని పేర్లు.
వీరంతా ఒకే పరబ్రహ్మముయొక్క వివిధ స్వరూపములనికూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది.
విశేషాలు
- ఒక పురాణ కథ ప్రకారం బ్రహ్మకు ఒక శాపం కలిగింది. కనుక బ్రహ్మను పూజించడం అరుదు. కాని త్రిమూర్తులను కలిపి పూజిస్తే దోషం లేదంటారు.
- ఇలా చేసే పూజలలో త్రిమూర్తి వ్రతం ముఖ్యమైనది.
- బ్రహ్మ విష్ణువు రుద్రుఁడు. ఆదిని నిర్గుణస్వరూపుఁడు అయిన ఈశ్వరుఁడు (శుద్ధబ్రహ్మము లేక శుద్ధచైతన్యము) "బహుస్స్యాం" అని సంకల్పించి సృష్టి చేయ ఉద్యమించెను. ఈ సంకల్పస్థితియందు ఆబ్రహ్మము ప్రకృతిపురుషస్వరూపుఁడు అగుచు సత్వరజస్తమోగుణాత్మకుఁడై ఉండెను. ఆస్వరూపమునందు అతఁడు శబళబ్రహ్మము లేక మాయావచ్ఛిన్నచైతన్యము అనఁబడును. అది అతనికి మాయోపాధిచే అనఁగా ప్రకృతి సంబంధముచేత కలిగెను. మాయ అన విచిత్రసృష్టికి హేతువు: ప్రకృతి అన మహదాది వికారములకు కారణము. ఇది జ్ఞానవిరోధిగా ఉండుటవలన ఆవిద్య అనియు చెప్పఁబడును. అట్టి ప్రకృతి సంబంధముగల శబళబ్రహ్మ స్వరూపమునందు (అనఁగా కేవల సంకల్పస్థితియందు) సత్వరజస్తమోగుణములు మూఁడును సమములు అయి ఉండును. సత్వము జ్ఞానసుఖములను వానియందు ఇచ్చను పుట్టించుచు ఉంది. ఇది విష్ణురూపము అయ్యెను. రజస్సు రాగతృష్ణలయందు సంగమమును పుట్టించుచు ఉంది. ఇది చతుర్ముఖబ్రహ్మ స్వరూపము అయ్యెను. తమస్సు విపరీతజ్ఞానమును నిద్రాలస్యాదులను పుట్టించుచు ఉంది. ఇది లయ కారణము అగుటవలన రుద్రస్వరూపము అయ్యెను. ఆసంకల్పస్థితి వదలి ఈశ్వరుఁడు సృష్టిక్రియారూపుఁడు కాఁగానే ఈసత్వరజస్తమోగుణములకు వైషమ్యము కలిగెను. అదియే మహత్తత్వ స్వరూపము. అది సాత్వికము రాజసము తామసము అని మూఁడువిధములు కలది. ఆస్థితియందు బ్రహ్మము సూత్రబ్రహ్మము (లేక అంతఃకరణావచ్ఛిన్నచైతన్యము) అనఁబడును. ఈస్వరూపమున అతఁడు నామరూపాత్మకమైన సకలప్రపంచమును సృజియించెను. ఆ స్రష్టృసృజ్య తాదాత్మ్యస్వరూపమైన బ్రహ్మము విరాడ్రూపము అనఁబడు జ్ఞానమాత్రతాదాత్మ్య స్వరూపము విష్ణుస్వరూపము.
విరాడ్రూపస్థితియందు చిత్స్వరూపమైన జ్ఞానమును వృత్యవచ్ఛిన్యచైతన్యము అందురు; జ్ఞానశూన్యమై వికారాస్పదమై ఉండుదానిని విషయావచ్ఛిన్నచైతన్యము అందురు. అట్లు విరాట్సరూపుఁడు అయిన బ్రహ్మమువలన నుండి ప్రపంచసృష్టి కలిగెను. ఎట్లు అనిన:
1. తమస్సృష్టి. తమస్సు - మోహము - మహామోహము - తమిస్రము - అంధతమిస్రము; ఇందుండి చేతనములేని స్థావరసృష్టి కలిగెను.
2. తిర్యక్సృష్టి. పశుపక్ష్యాదులు.
3. దేవసృష్టి. తుష్టాత్ములై నిత్యానందులై కేవల సాత్వికభూతులైనవారు ఈసృష్టియందు పుట్టిరి. "నహదేవా అశ్నంతి నపిబంతి ఏతదేవామృతం దృష్ట్వాతృప్యతి" అని సాత్వికమునకు ప్రమాణము.
4. అర్వాక్సృష్టి. తమ ఉద్రేకులు అయి దుఃఖబహుళములు కలిగి కర్మశీలులు అయిన మనుష్యుల సృష్టి.
5. అనుగ్రహసృష్టి. ఇది సాత్వికతామసమిశ్ర గుణములు కల జంతురాశి సృష్టి.
6. కౌమారసృష్టి. ఇది ప్రాకృతము వైకృతము అని రెండువిధములు. ఈసృష్టియందే సనత్కుమారాదులు పుట్టినది.
ఈయాఱును మహాత్సృష్టి, పంచతన్మాత్రసృష్టి, పంచభూతేంద్రియసృష్టి అను మూటితో చేరి తొమ్మిది సృష్టులు అగుచు ఉన్నాయి. ఇది నవవిధిసృష్టి వివరణము.
ఈ సత్వరజస్తమో గుణాత్మకులైన త్రిమూర్తులు తమతమ అంశములను ఒకరొకరు పంచుకొనియు ఉందురు. ఆస్థితియందు వారికి నామాంతరములు ఉన్నాయి. అవి విష్ణువ్యూహము, బ్రహ్మవ్యూహము, రుద్రవ్యూహము అనఁబడును.
విష్ణ్వంశము బ్రహ్మాంశము రుద్రాంశము వి. ప్రద్యుమ్నుఁడు సంకర్షణుఁడు అనిరుద్ధుఁడు బ్ర. మనువు దక్షుఁడు యముఁడు రు. మృడుఁడు భవుఁడు హరుఁడు
ఇవి కూడా చూడండి
బ్రహ్మ
హిందూ సంప్రదాయంలో స్థానం
సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకడు. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమలసంభవుడు అని అంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త. ఈయన 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడు. ఈ కాలాన్ని కల్పంఅంటారు. ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తూ తుడిచిపెట్టుకుని పోతుంది. అది కల్పాంతం. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాలపాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు రాత్రి. ఒక కల్పం, కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మకు ఆయుర్ధాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మ స్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారు. హనుమంతుడిని కాబోయే బ్రహ్మగా చెబుతారు.
ప్రస్థావన
త్రిమూర్తులలో ఒక్కఁడు.
తొల్లి కల్పావసానమున సమస్తము జలార్ణవము అయి అంతట అంధకారబంధురముగ ఉండువేళ ఆజలమధ్యమున శ్రీమన్నారాయణమూర్తి వటపత్రశాయియై యోగనిద్రను తేలుచు ఉండి వరాహరూపమును ఒంది తన దంష్ట్రాగ్రమున భూమిని జలమునందుండి పైకి ఎత్తి నిలుపఁగా ఇతఁడు ఆపంకజోదరుఁడు అగు నారాయణుని గర్భమున ప్రవేశించి అందు ఉండు బ్రహ్మాండముల తత్వమును ఎఱిఁగి ఆదేవుని నాభికమలమునందుండి వెడలివచ్చి జగత్సృష్టి ఒనర్ప ఆరంభించెను. కనుక ఇతనికి పంకజభవుఁడు అను నామము కలిగెను.
ఇతఁడు చతుర్ముఖుడు. తొలుత ఇతనికి అయిదు ముఖములు ఉండెను. ఒక కాలమునందు త్రిమూర్తులు కొలువుతీరి ఉండఁగా అచ్చటికి పార్వతీదేవి వచ్చి పంచముఖులు అగు శివబ్రహ్మలు ఇరువురిని చూచి ఇతఁడు శివుఁడు ఇతఁడు బ్రహ్మ అని తెలిసికోలేక పిమ్మట శివుని కనుసైఁగచేత ఎఱిఁగి చేరఁబోయెను. అప్పుడు శివుడు తన భార్యకు ఇంత భ్రమ పుట్టుటకు కారణము బ్రహ్మకును అయిదు తలలు ఉండుటయె కదా అని అతని తలలో ఒకటిని శివుడు తీసివేసెను. అంత బ్రహ్మ అలిగి శివుడు కాపాలికత్వమును చెంది భిక్షాటనము చేయునట్లు శపించెను. ఆబ్రహ్మహత్యాపాపము పోవుటకై విష్ణువుయొక్క ఉపదేశమున శివుడు తీర్థయాత్ర చేసెను. అటుల యాత్రచేయుచు కాశిక్షేత్రమునకు రాగా అచట ఆపాపమువలన విముక్తుడు అయ్యెను.
ఇతని విధి సృష్టిచేయుట. తొలుత ఇతనికి అనేకులు మానసపుత్రులు కలిగిరి. వారిలో తొమ్మండ్రు ప్రజాసృష్టికి కారణభూతులు అయి నవబ్రహ్మలు లేక నవ ప్రజాపతులు అనబడిరి. వారు మరీచి, అత్రి, అంగిరసుఁడు, పులస్త్యుఁడు, పులహుఁడు, క్రతువు, భృగువు, వసిష్ఠుఁడు, దక్షుఁడు అనువారు. తక్కిన మానసపుత్రులలో సనకుడు, సనందనుడు, సనత్సుజాతుఁడు, సనత్కుమారుడు, బుభుడు, నారదుడు, హంసుడు, అరుణి, యతి మొదలు అగువారు ముఖ్యులు. వీరు అందఱును ఊర్ధ్వరేతస్కులు అయి సృష్టియందు ఇచ్ఛలేక జన్మము మొదలు జ్ఞానులై తిరుగుచు ఉందురు.
బ్రహ్మయొక్క ఛాయవలన కర్దముడు పుట్టెను. భ్రూమధ్యమువలన అర్ధనారీశ్వరుడు అగు రుద్రుడు పుట్టెను.
ఈ ప్రజాపతుల యొక్కయు, మహర్షుల యొక్కయు ఉత్పత్తి పలువిధములుగ చెప్పుదురు. శ్రీమద్భాగవతమున ఉన్నరీతిని బ్రహ్మయొక్క అంగుష్ఠమున దక్షుఁడును, నాభిని పులహుడును, కర్ణముల పులస్త్యుడును, త్వక్కున భృగువును, హస్తమున క్రతువును, ఆస్యమున అంగిరసుడును, ప్రాణమున వసిష్ఠుఁడును, మనమున మరీచియు, కన్నులయందు అత్రియు పుట్టిరి. మఱియు నారదుఁడు ఊరువులను, దక్షిణస్తనమువలన ధర్మమును, వెన్నువలన అధర్మ మృత్యువులును, ఆత్మను కాముడును, భ్రూయుగళమున క్రోధుడును పుట్టినట్లు చెప్పి ఉంది. ఇదిగాక బ్రహ్మ తన దేహమునుండి సరస్వతి జనింపగా ఆమెను కని విభ్రాంతిని పొంది కామాతురుడు అయి భార్యగా చేసికొనెను.
బ్రహ్మ మానస పుత్రులు
ప్రధాన కథ
- బ్రహ్మ విసిరిన పద్మం
పుష్కరతీర్థం ఆవర్భవించిన తీరు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మేరు పర్వతం మీద శ్రీనిధానం అనే ఓ శిఖరం ఉంది.
మత సంప్రదాయాలు
పేర్లు, అవతారాలు
గ్రంధాలూ, పురాణాలూ
దేవాలయాలు
బ్రహ్మదేవున్ని సుమారు అన్ని హిందూ యజ్ఞాలలో ప్రార్థించినా, బ్రహ్మను పూజించే దేవాలయాలు చాలా తక్కువ. వీటిలోకెల్లా ప్రఖ్యాతిచెందినది అజ్మీర్ దగ్గరలోని పుష్కర్వద్దనున్న బ్రహ్మ దేవాలయం. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. వేలకొలదీ భక్తులు ఇక్కడి సరస్సులో పుణ్యస్నానాల కోసం వస్తారు. శ్రీకాళహస్తిలో బ్రహ్మకు దేవాలయం ఉంది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఒక బ్రహ్మ గుడి ఉంది. దీనిని ఖేతేశ్వర బ్రహ్మధామ్ తీర్థం అంటారు. తమిళనాడులోని కుంభకోణంలోను, కేరళలోని తిరుపత్తూర్ లోను, మహారాష్ట్రలోని సోలాపూర్ లోను బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి. బ్రహ్మ దేవాలయాలన్నింటిలోకి పెద్దది కంబోడియా లోని ఆంగ్కోర్ వాట్ దేవాలయం.
విష్ణువు
వికీపీడియా నుండి
- శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
- విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
- లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
- వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||
హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు ఒకడు. బ్రహ్మనుసృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి నాశకునిగాను భావిస్తారు. శ్రీవైష్ణవంసంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాధుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారం విష్ణువు ఐదు ముఖ్యదేవతలలో ఒకడు.[1] యజుర్వేదం, ఋగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి.
విష్ణు సహస్రనామ స్తోత్రం[7]లో విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతియని, దేవదేవుడని కీర్తించింది. పురాణాలలో విష్ణువు వర్ణన ఇలా ఉంటుంది - నీలమేఘశ్యామవర్ణం కలవాడు, చతుర్భుజుడు, పంచాయుధములు ధరించినవాడు, పాల సముద్రంలో శేషునిపై పవళించినవాడు, శ్రీదేవి, భూదేవిలచే కొలువబడుచున్నవాడు, శ్రీవత్సచిహ్నమును, కౌస్తుభమును, వైజయంతీ మాలను ధరించినవాడు, గరుడునిపై ప్రయాణించువాడు.
యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అవతరిస్తాడు. అలాంటి అనేక అవతారాలలో దశావతారములు ప్రసిద్ధములు. ముఖ్యముగా నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి వంటి అవతారాలలో విష్ణువు పూజింపబడుతాడు.
విశ్వం, విష్ణుః వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః
"విష్" అనే ధాతువునుండి "విష్ణు" అనే పదానికి భాష్యకారులు అర్ధం చెబుతారు. "విష్" అంటే సర్వత్ర వ్యాపించి ఉండుట, అంతటినీ ఆవరించి ఉండుట అనే అర్ధాలున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి శ్లోకంలో "విశ్వం, విష్ణుః, వషట్కారః, భూత భవ్య భవత్ప్రభుః, భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మా, భూత భావనః" అనే నామాలున్నాయి. "యద్ విషితో భవతి తద్ విష్ణుర్భవతి" - అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువు - అని నిరుక్తి అర్ధం. "వేవేష్టి ఇతి విష్ణుః" అని శంకరాచార్యుల వ్యాఖ్యానం. "విశ్వం" అంటే అంతా తానైనవాడు. "విష్ణువు" అంటే అన్నియెడలా ఉండేవాడు. "భూత భవ్య భవత్ప్రభుః" అంటే గడచిన కాలానికి, జరుగుతున్న కాలానికి, రాబోయే కాలానికి కూడా ప్రభువు. భూత కృత, భూత భృత్, భావః, భూతాత్మా, భూత భావనః అంటే అన్ని భూతాలను (జీవులను) సృష్టించి, పోషించి, భరించేవాడు. అన్ని జీవులలోను ఉండేవాడు. ఈ నామ పదాలు హిందూ సంప్రదాయంలో విష్ణువుకు ఉన్న స్థానాన్ని క్లుప్తంగా చెబుతున్నాయనుకోవచ్చును. అనగా విష్ణువు కాలానికి, స్థలానికి, పదార్ధానికి అతీతుడు. (He is not limited by space, time or substance.) [11]
భాగవతం గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుని ప్రార్థన (నిరాకార) పరబ్రహ్మమును ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తుంది. కాని విష్ణువు ఆ మొర ఆలకించి గజరాజును రక్షించడానికి పరుగున వచ్చాడు. అనగా ఆ ప్రార్థనలో చెప్పిన లక్షణాలు విష్ణువుకు అన్వయిస్తాయనుకోవచ్చును - అవి -
- జగం ఎవనిచే జనిస్తుంది? ఎవ్వనిలో ఉంటుంది? ఎవ్వనిలో అంతమవుతుంది?
- పరమేశ్వరుడు (అందరికీ దేవుడు) ఎవ్వడు?
- అంతటికీ మూలం ఎవ్వడు?
- మొదలు, మధ్య, తుది లేనివాడు (అనంత మూర్తి) ఎవ్వడు?
- అంతా తానైనవాడెవ్వడు?
- ఆత్మ భవుడు (తనంత తానే జనించినవాడు),
అయితే సామాన్య పూజాదిక సంప్రదాయాలలోను, విశేషించి శ్రీవైష్ణవ సిద్ధాంతాలలోను శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు, శేష శయనుడు, శ్రీలక్ష్మీ సమేతుడు, నీలమేఘ శ్యాముడు, పరిపూర్ణుడు అయిన పురుషోత్తమునిగా ఆరాధింపబడుతాడు.
వేదాలలో విష్ణువు
నాలుగు వేదాలు హిందూమతానికి మూలగ్రంధాలని చెప్పవచ్చును. వీటిలో అన్నింటికంటే పురాతనమైనదని భావించే ఋగ్వేదంలో విష్ణువును స్తుతిస్తూ ఐదు సూక్తులు ఉన్నాయి. ఇవి కాక ఇంకొక సూక్తంలో కొంతభాగం విష్ణువును గురించి ఉంది. వేదాలలో విష్ణువును గురించి మూడు ముఖ్యలక్షణాలు తరచు ప్రస్తావింపబడినాయి - (1) మూడు పెద్ద అంగలు వేసినవాడు (త్రివిక్రముడు). మూడు అడుగులతో లోకాలను ఆక్రమించినవాడు (2) పెద్ద శరీరం కలిగినవాడు (వరాహమూర్తి). జగత్తంతా వ్యాపించి ఉంటాడు. (3) యువకుడు, నవ యవ్వనుడు. ఇంకా విష్ణువు తన గుర్రాలను (రోజులను) వాటి ఆరు పేర్లతో (ఋతువులతో) చక్రాన్ని తిప్పినట్లు కదల్చాడని చెప్పబడింది. విష్ణువు స్వభావంలో మరొక ముఖ్యాంశం ఇంద్రునితో స్నేహం. వృత్రాసురునితో యుద్ధం చేసేటపుడు, అనంతర రాక్షస సంహారంలోను ఇంద్రునికి విష్ణువు సహకరించాడు.[12].
ఒక వివరణ ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య అనేక యుద్ధాలు జరుగుతుండేవి. దేవతలు ఓడిపోయినా గాని ఏదో ఒక ఉపాయం వలన చివరికినెగ్గుకొచ్చేవారు అని ఐతరేయ బ్రాహ్మణములో ఉంది. శతపథ బ్రాహ్మణములో ఒక కథ ప్రకారం యుద్ధానంతరం విష్ణువు మూడడుగులలో ఆక్రమించే భూమిని దేవతలకు ఇచ్చేలా రాక్షసులు ఒప్పందం చేసుకొన్నారు. అప్పుడు విష్ణువు లోకాలను, వేదాలను, వాక్కును తన మూడడుగులతో ఆక్రమించాడు. అదే వామనావతారము. శతపథ బ్రాహ్మణములో "ఏమూష" అనే పేరుగల వరాహం భూమిని నీటినుండి పైకి ఎత్తింది అని చెప్పబడింది. తైత్తరీయ సంహితలో ఆ వరాహమే ప్రజాపతి అవతారమని ఉంది. అదే వరాహావతారము. శతపథ బ్రాహ్మణములో మనువునుప్రళయంనుండి ఒక చేప కాపాడుతుంది అని ఉంది. అదే మత్స్యావతారము. ప్రజాపతి నీటిలో తిరిగే తాబేలుగా మారాడు. అదే కూర్మావతారము. యజ్ఞో వై విష్ణుః - అనగా యజ్ఞము విష్ణు స్వరూపము - అని వేదంలో చెప్పబడింది.[12]
కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన నారాయణోపనిషత్తులో ఇలా ఉంది -
- ఓం. అథ పురుషో హ వై నారాయణోఽ కామయత, ప్రజాః సృజయేతి, నారాయణాత్ప్రాణో జాయతే, మనస్సర్వేంద్రియాణిచ, ఖం వాయుర్జ్యోతి రాపః, పృథివీ విశ్వస్య ధారిణీ, నారాయణాద్బ్రహ్మాజాయతే.... .... -- సృష్టి ప్రారంభంలో పరమపురుషుడైన నారాయణుడు మాత్రమే ఉన్నాడు. అతడు సృష్టి చేయాలనుకొన్నాడు. అప్పుడు నారాయణుని శరీరంనుండి హిరణ్యగర్భుడు పుట్టాడు.. ...
ఋగ్వేదంలో ఇలా ఉంది -
- అథ నిత్యో నారాయణః, బ్రహ్మో నారాయణః, శక్రశ్చ నారాయణః, ద్యావా పృథివ్యౌచ నారాయణః, కాలశ్చ నారాయణః, దిశశ్చ నారాయణః, ఊర్ధ్వంచ నారాయణః, అధశ్చ నారాయణః, అంతర్బహిశ్చ నారాయణః,నారాయణ ఏవేదగ్ం సర్వం, యద్భూతం యచ్చభవ్యం, నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో, నిరాఖ్యాతశ్శుద్ధో దేవ ఏకో నారాయణః,న ద్వితీయోఽస్తి కశ్చిత్, య ఏవం వేదస విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి, ఏతద్యజుర్వేద శిరోఽధీతే -- నారాయణుడే సత్యము, నిత్యము, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, భూమి, ఆకాశము, పైన, క్రింద, అన్నిదిశలు, బయట, లోపల అన్నీ నారాయణుడే. అతడే భూత భవిష్యద్వర్తమానాలు. అతడు నిష్కళంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు. నారాయణుని మాటలతో నిర్వచింపలేము..
పురాణేతిహాసాలలో విష్ణువు
మత సాంప్రదాయాలు
అద్వైతంలో విష్ణువు
విశిష్టాద్వైతంలో విష్ణువు
విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యుడు క్రీ.శ. 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు. విశిష్టాద్వైతం లేదా శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.[12]
నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు. అచిత్తు ప్రకృతి. ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది. శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు. అవి
- అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు
- విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
- వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
- సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము.
- అంతర్యామి - సకల జీవనాయకుడు.
భగవంతుని అనుగ్రహానికి భక్తి ప్రపత్తులు ముఖ్యం. అందుకు ఉపాసనా విధానాలు - (1) అభిగమనము (2) ఉపాదానము (3) ఇజ్యము (4) స్వాధ్యాయము (5) యోగము
ద్వైతంలో విష్ణువు
ఇతర సంప్రదాయాలు
అవతారాలు
- మత్స్యావతారము
- కూర్మావతారము
- వరాహావతారము
- నరసింహావతారము
- వామనావతారము
- పరశురామ అవతారము
- రామావతారము
- కృష్ణావతారము
- బుద్ధావతారం
- కల్కి అవతారము
గ్రంథాలూ, పురాణాలూ
దేవాలయాలు
ఆచారాలు, పండగలు
ప్రార్థనలు, స్తోత్రాలు
ఇవి కూడా చూడండి
- శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. శివుడు అనార్య దేవుడు. కానీ తరువాత వైదిక మతంలో లయకారునిగా స్థానం పొందాడు. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొనబడినాడు.[1]శైవంలో శివుని పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. అయితే స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని యొక్క అనేక రూపాలలో ఒకనిగా పూజిస్తారు. వైష్ణవంలో శివుని విష్ణువు యొక్క రూపముగా భావిస్తారు. శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు.[2]. శైవం, వైష్ణవం, శాక్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సంప్రదాయాలు[3].శివుడు ఆద్యంతాలు లేని వాడు, అతిశయించువాడు (ఎక్కడి నుండైనా, ఎక్కడికైనా; ఏ కాలం నుండైనా, ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు) మరియు రూపాతీతుడు.
వ్యుత్పత్తి
పుట్టుక[మూలపాఠ్యాన్ని సవరించు]ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణంతోనే సకలజనులని పరిశుద్ధము చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేని వాడు.శివుడు జననమరణాలుకు అతీతుడు.కాలతీతుడు అనగ కాలమునకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటాము. అంతయు శివుడే అందుకే ఆందరు దేవతలు శివారదకులే.విష్ణువు, బ్రహ్మ మరియు ఇతర దేవతలు సదా శివలింగారదన చేస్తుంటారు.పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మ లకు కూడా అసంభవం.అందుకే పరమశివుడు అంటారు.మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీ దేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు." అని ఉంది.శివుని రూపం
పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.రెండు స్వరూపాలు
శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును. ఆవి రుద్రస్వరూపముగ ఐతే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీ దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. ఇలా మనం జగ్రత్తగా పరిశిలిస్తే మహదేవుణ్ణి రెండు రుపాలలో గమనిస్తాము.హిందూ సాంప్రదాయంలో స్థానం
ప్రధాన వ్యాసం: దక్షిణామూర్తిదక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. శివుని- ఆదిదేవుడు
- రుద్రుడు
- పరమశివుడు
- గంగాధరుడు
- గౌరీపతి
- నటరాజు
- కైలాసాధిపతి
- పశుపతి
- గరళకంఠుడు
- హరుడు
- చంద్రమౌళి
- ముక్కంటి
- పాలాక్షుడు
- చంద్రశేఖరుడు
- నీలకంఠుడు
- దక్షిణామూర్తి
గ్రంథాలూ, పురాణాలూ
దేవాలయాలు
ప్రధాన వ్యాసం: శివాలయంశివుని లింగరూపములోను, మానవ ప్రతిరూపంలోనూ పూజించవచ్చని ఆగమశాస్త్రాలవల్ల తెలుస్తున్నది. శివుని ప్రతిమలలో స్థానమూర్తిగాను, ఆశీనమూర్తిగానూ ఉంటాడు. కానీ శయనరూపంలో శివుని ప్రతిమలు లేవు. మొత్తం 45 రకాలుగా శివ ప్రతిమలు ప్రతిష్ఠించవచ్చని ఆగమశాస్త్రాలు తెలుపుతున్నాయి. శివుడు ప్రతిమగా పూజింపబడుచున్నప్పటికీ ఎక్కువగా లింగరూపములోనే ప్రతిష్ఠింపబడుచున్నాడు. శివలింగాలు నాలుగు రకాలు. అవి దైవికాలు, ఆర్షకాలు, బాణలింగాలు, మానుషాలు.- జ్యోతిర్లింగాలు
- శ్రీశైలం
- శ్రీ స్కాందే-సనత్కుమార చరితాయాం-గోకర్ణఖండే- భాస్కర క్షేత్ర నిరూపితం.
( శ్రీశైలం 6.వ. భాస్కర క్షేత్రమని నిరూపించ బడినది / సిరిపురపు మల్లికార్జునశర్మ- శ్రీశైలంప్రాజెక్టు. )
ఆచారాలు, పండగలు
- మహాశివరాత్రి: శివభక్తులకు శివరాత్రి ప్రధానమైన పండుగ.
భాస్కర క్షేత్రాలు
భాస్కర క్షేత్రాలు పది. అవి-- కాశీ
- పుష్పగిరి,
- కాంచీ,
- నివృత్తి (శృంగేరి),
- అలంపురి,
- శ్రీశైలం,
- శ్రీ విరూపాక్షం (హంపి),
- సేతు (రామేశ్వరం),
- కేదర్నాథ్,
- గోకర్ణం.
- ఖమ్మం
- అమరావతి
పంచ కేదారాలు
కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్ట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు ఛోట్ల ప్రతిష్ఠితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణంలో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు. అవి వరసగా కేదారినాధ్, తుంగ నాధ్, రుద్ర నాధ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. నేపాల్ లోని ఘోరక్ నాధ్ తెగ వారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులూ ఈ యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. కాఠ్మండు లోని పశుపతి నాధ్ ఆలయ నిర్మాణానికి ఈ పొంచ కేదారాల నిర్మాణానికి పోలికలు ఉంటాయి.కేదారినాధ్
ద్వాదశ జ్యీతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచ కేదారాలలో మొదటిది కేదారనాధ్. పాండవులకు అందకుండా పారి పోయిన శివుని మూపురభాగం ఉన్న చోటు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లింగం ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు, నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. ఈక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు. శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయత్రుతియ నాడు తెరుస్తారు. కాత్రిక మాసంలో వచ్చే యమద్వివిధియ నాడు మూసి వేస్తారు. ఈ మధ్య కాలంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,758 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీ కేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండ్ చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలి నడకన చేరాలి. కానీ భక్తులు అనేక మంది డోలీలు, గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు.తుంగనాధ్
పంచ కేదారాలలో రెండవది తుంగనాధ్. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఇది సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది కేదారానికంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్ధం. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమధ గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి . అవి పంచకేదారెఆల నమూనాలు. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. శీతా కాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాధ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు.రుద్రనాధ్
పంచ కేదారాలలో మూడవది రుద్రనాధ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువనమోహనంగా ముఖ లింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్ల వారు ఝామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శననానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణీ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్.గోపేశ్వర్ నుండి 24 మైళ్ళు క్లిష్టమైన కొండ దారిలో కాలి నడకన ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదారాలలో ఇది చాలా కష్ట తరమైనదిగా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.మధ్య మహేశ్వర్
పంచ కేదారాలలో నాలుగవది మధ్య మహేశ్వర్. విశ్వనాధుని నాభి భాగం లింగంగా వెలసిన క్షేత్రం. నంది రూపంలూ ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి 11,470 అడుగులు. ఈ ఆలయానికి ఎడమ వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీ దేవిది, ఒకటి అర్ధ నారీశ్వరునిది. ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడి వైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది. శీతా కాలంలో ఇక్కడి విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.కల్పనాధ్
పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీకేశ్ బద్రీనాధ్ రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు. శివుని ఝటాఝూటం ఇక్కడ లింగ రూపంలో వెలసిందని స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు. కోడలపై దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలసిన ఈ స్వామిని ఝటేశ్వర్ అని భక్తులు పిలుస్తారు. అత్రి, అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయప్రాంగణంలో ఉన్న కల్ప వృక్షం కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని ప్రతీతి.ప్రార్థనలు, స్తోత్రాలు
- శివ స్తోత్రములు
- శివ సహస్రనామ స్తోత్రము
- s: శివ పంచాక్షరీ స్తోత్రము
- s: శివాష్టకం
- s: లింగాష్టకం
- s: బిల్వాష్టకం
- మృత్యుంజయ స్తోత్రం
- s: మృత్యుంజయ శివ శతకము
- s: శివతాండవ స్తోత్రము
- s: చంద్రశేఖరాష్టకం
- s: మనీషాపంచకం
ఇవి కూడా చూడండి
ముఖ్యమైన పండుగలు | ![]() | |
---|---|---|
ప్రాంతీయ నూతన సంవత్సరం |
<-! (గుజరాతీ) ->
| |
పవిత్ర రోజులు | ||
పవిత్ర కాలాలు | ||
|
రూపాలు | |
---|---|
ఆరాధన | |
పవిత్ర ప్రదేశాలు | |
పాఠాలు | |
ఇవి కూడా చూడండి |
|
- హిందూమత సంప్రదాయాలగురించిన వ్యాసం
- అమెరికాలో హిందూదేవాలయాలలో సంప్రదాయాలు, విష్ణు-శివ మందిరాలు కలిపి ఉండడంపై చర్చ
- త్రిమూర్తుల గురించి
- శైవగురువు బోధినాధుని ప్రవచనాలు - శివుడు, విష్ణువు ఒకే పరమాత్ముని స్వరూపాలని
- భాగవత పురాణంలో కొన్ని అంశాలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)