30, జూన్ 2017, శుక్రవారం

Yathirajarao nemurugommula నెమురుగోమ్ముల యెతిరాజారావు

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు 
నెమురుగోమ్ముల యెతిరాజారావు
 చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.

నెమురుగోమ్ముల యెతిరాజారావు
 చరిత్ర ...
ఛాయాచిత్రపటం.

వికీపీడియా నుండి

నెమురుగోమ్ముల యెతిరాజారావు

మరణం2000
వడ్డేకొత్తపల్లి
జాతీయతభారతీయుడు
వృత్తిpolitician
రాజకీయ పార్టీతె.దే.పా
స్వర్గీయ కీ.శే. శ్రీ నెమురుగోమ్ముల యెతిరాజారావు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయనాయకుడు.
  • బాల్యం, కుటుంబం
నెమురుగోమ్ముల యెతిరాజారావు (వడ్డేకొత్తపల్లికొడకండ్ల) చిన్న వయస్సు లోనే ఉద్యమాలతోనే వారి జీవితం ఆరంబమైయింది,1940 దశకం లోనే నిజాం రాజుకు జమీనుదార్ విసునూర్ దోర రాపాక రామచంద్రారెడ్డి, వారి కుటుంబం జానమ్మ,బాబు దొర (జగన్మెహన్ రెడ్డి), వారు ప్రజలని హింసలు పెడుతుంటె చలించి గ్రామాల్లో యువకులతో ఉద్యమాలను ఊరూర చేయించిన దైర్యవంతుడు యెతిరాజారావు గారు.

వ్యక్తిగత జీవితం[మూలపాఠ్యాన్ని సవరించు]

ముందునుండి యెతిరాజారావు గారు. కాంగ్రేస్ పార్టీ కార్యకర్త,ఆ పార్టీతో విడిపోతు కలుస్తూతు 1984-85 వరకు సాగింది. 1957లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి కీ.శే. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు ఓడిపోయారు. SVK ప్రసాద్ రావు (ఆంధ్ర) MLA గా గెలిచారు. యెతిరాజారావు గారు తిరిగి కాంగ్రేస్ పార్టీలో చేరి 1959లో సమితి అద్యక్షుడుగా ఎన్నికైయిండు. ( ఆ రోజుల్లో ఆ పదవికి మంచి విలువ ఉండేది). (పదవి కాలం 1959-1964) ఆ పదవిలో 3 ఏండ్లు (ముఖ్య అనుచరులు శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి 2 ఏండ్లు ఉన్నడు) .
దస్త్రం:BeFunky photo 0005.jpg
నెమురుగోమ్ముల యెతిరాజారావూ & విమలా దేవి

రాజకీయ జీవితం[మూలపాఠ్యాన్ని సవరించు]

1962లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాములు (వడ్డేకొత్తపల్లి) పై గెలిచారు. దాంతో కాంగ్రేస్ పార్టీలో ఉండి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి నందుకు 6 ఏండ్లు కాంగ్రేస్ పార్టీయెతిరాజారావూను బహిష్కిరింది.1962 నుండి 1967 వరకు MLA గా పనిచేసారు,1967 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీబహిష్కిరింది ఇంకా 1 సంవత్సర కాలం ఉంది టిక్కెట్ ఇవ్వలేం అన్నరు. యెతిరాజారావు గారికి, కాని మీరు సూచించిన వారికి ఇస్తామన్నరు. ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారు (నాంచారిమడూర్,తొర్రూర్) శ్రీ శ్రీరాం అప్పయ్య గారు (పెద్దవంగరకొడకండ్ల). కాని ఉహించని విదంగా భార్య శ్రీమతి శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారికి (పెద్దింటి ఆడవారు,తెరచాటు ఉండేవారు) టిక్కెట్ ఇప్పించారు. యెతిరాజారావు గారు. నల్ల నర్సింహులు (కమ్యూనిస్ట్ పార్టీ)ను ఓడించి 1967-1972 వరకు MLA గా పనిచేసారు శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారు.1972 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ యెతిరాజారావు గారికి ఇవ్వలేదు. శ్రీమతి శ్రీ ఇందిరాగాంది గారు.. ఆడవారు MLA విమలాదేవి గారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక్కరే. విమలాదేవి గారికి కాంగ్రేస్ పార్టీమళ్లీ టిక్కెట్ శ్రీమతి శ్రీ ఇందిరాగాంది. విమలాదేవి గారిని ఓడించి శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు. మదుసూదన్ రెడ్డి గారు ఓ కరపత్రం తీసి విమలాదేవి గారి పై లేనిపోని ఆరోపనలు చేసి గెలిచారు. అని యెతిరాజారావు గారు (శివశంకర్ లాయర్) హైకోర్టు వెళ్లారు.ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. యెతిరాజారావు గారి ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారు (నాంచారిమడూర్,తొర్రూర్) ప్రోచ్చాహంతో సుప్రీంకోర్టు వెళ్లారు, సుప్రీంకోర్టు లోఅప్పిల్ వేశారు. 1975లోసుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975లో చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీఅభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. అప్పటి నుండి 1975-1999 నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు.ఏకదాటిగా 6సార్లు MLA గా గెలిచారు. 2 సార్లు మంత్రిగా అయ్యారు. 1983-84 లో శ్రీ నందమూరి తారకరామారావు "చైయెత్తి జై కొట్టు తెలుగోడా" అంటూ తెలుగు వారిని ఆంధ్రప్రదేశ్ మొత్తం లోఒక్క ఊపు ఊపారు తెలుగు దేశం పార్టీ స్దాపించి ముఖ్యమంత్రి అయ్యారు.అంతటి రామారావు గాలి లోకూడ చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం 85 లో కుందూర్ వెంకట్రాం రెడ్డి దాట్లతెలుగు దేశం పార్టీ అభ్యర్థిని, మన్నూర్ (పూసల)వెంకటయ్య కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని ఓడించి యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ నుండి గెలిచారు. కొద్ది రోజులకె తెలుగు దేశం పార్టీలో చేరారు. రోడ్లు,భవనాల శాఖ మంత్రిగా, దేవాదయ దర్మదయ శాఖ మంత్రిగా అయ్యారు.” చెన్నూర్ టైగర్” "రావు సాబ్ గారు" అని ప్రజలు పిలుచుకునే వారు.

శాశ్వత పనులు

యెతిరాజారావు గారు రాజకీయాల్లోకి వచ్చేనాటికి ఈ చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం మొత్తం లోఒక్క వరంగల్ - ఖమ్మం రోడ్డూ ఒక్కటే డాంబర్ (తారు) రోడ్డూ మీగతావి అన్ని బండ్ల బాటలే ప్రతి గ్రామానికి మట్టిరోడ్లు మెటల్ రోడ్లు వేయించి, సుమారు 2000 కు పైగా మంచినీటి బోర్లు వేయించిండు, కావాలన్నవారికి పక్క ప్రభుత్వ ఇండ్లు ఇప్పీంచాడు. ఈ చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం ప్రజలంటే ప్రాణం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి