3, జులై 2017, సోమవారం

పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం

వరంగల్ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.
Prabhakargoud Nomula నోముల ప్రభాకర్ గౌడ్ 



పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం చరిత్ర

శ్రీశైలం, శ్రీ కాళహస్తీ, ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలీంచిన ఏరియా త్రీల్లింగ దేశం కాలగమనంలో "తెలంగాణ"గా మారింది.1948 సెప్టెంబరు 17 హైదరాబాద్ (తెలంగాణ) కొత్త రాష్ట్రంగా ఏర్పుడిది. 1952 రాష్ట్రంలో (MLA) సార్వత్రీక ఎన్నికలు వచ్చాయి.ఈ ప్రాంతం అప్పుడు నల్లగొండ జిల్లా పరిదిలో ఇప్పగూడెం నియోజకవర్గం1952-57వరకు (ముందు పాత), చెన్నూర్ 1957-2004 (తరువాత పాత, 2009 పాలకుర్తి నియోజకవర్గం (వరంగల్జిల్లా) సాయుదపోరాటం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధం ఉంది అప్పుడు PDF పార్టీ (పీపుల్స్ డెమెక్ట్రిట్ ప్రంట్) నుండి ఓట్లు ది: 27.03.1952 MLA గా విఠల్ రావు గెలిచారు కోదాటి నారాయణ రావు మీద.విఠల్ రావుకు ఓట్లు15000 రాగా నారాయణ రావు కు10,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1952 ఏప్రిల్ 6 న హైదరాబాద్ రాజ్యంలో బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది .వరంగల్ జిల్లా 1953 అక్టోబరు 1న ఆవిర్భవించింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో సార్వత్రీక ఎన్నికలు వచ్చాయి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

ఎన్నికైన శాసనసభ్యులు

స్వర్గీయ కీ.శే. శ్రీ నెమురుగోమ్ముల యెతిరాజారావు గారు (వడ్డెకొత్తపల్లి, (కొడకండ్ల1957లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి కీ.శే. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు ఓడిపోయారు. SVK ప్రసాద్ (ఆంధ్ర) MLA గా గెలిచారు. 1962లో MLA స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాములు (వడ్డెకొత్తపల్లి) పై గెలిచారు..1962 నుండి 1967 వరకు MLA గా పనిచేసారు, 1967 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. శ్రీమతి శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారు. నల్ల నర్సింహులు (కమ్యూనిస్ట్ పార్టీ) ను ఓడించి 1967-1972 వరకు MLA గా పనిచేసారు శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారు.1972 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. విమలాదేవి గారిని ఓడించి శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు.యెతిరాజారావు గారు హైకోర్టు వెళ్లారు.ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టువెళ్లారు, సుప్రీంకోర్టు లోఅప్పిల్ వేశారు. 1975లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975లో చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. అప్పటి నుండి 1975-1999 నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు.ఏకదాటిగా 6సార్లు MLA గా గెలిచారు 2 సార్లు మంత్రిగా అయ్యారు.
శ్రీ డా: నెమురుగోమ్ముల సుధాకర్ రావు గారు పాలకుర్తి నియోజకవర్గం తెలుగుదేశం MLA గా1999 - 2004,
యెతిరాజారావూ గారి కుమారుడు
MLA ఉన్నారు. యెతిరాజారావూ గారి 
కుటుంబ సభ్యులు19622004 వరకు MLAలుగా గెలిచారు . 2004లో శ్రీ దుగ్యాల శ్రీనివాసరావు గారు (వర్దన్నపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామం). డా: సుధాకర్ రావు పై శ్రీ దుగ్యాల శ్రీనివాసరావు గారు MLA గా గెలిచారు...
2009లో 2014 లో,
(2014 – 2019 పదవి కాలం) ఇప్పటి వరకు 2 సార్లు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు (వర్దన్నపేట నియోజకవర్గం పర్వతగిరి గ్రామం) పాలకుర్తి నియోజకవర్గం MLA గా గెలిచారు.--నోముల ప్రభాకర్ గౌడ్

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ నుండి దుగ్యాల శ్రీనివాసరావు, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్.ప్రవీణ్ రావు, లోక్‌సత్తా తరఫున ఆర్.సుజాత పోటీచేశారు.[2]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరంఅసెంబ్లీ నియోజకవర్గం సంఖ్యపేరునియోజక వర్గం రకంగెలుపొందిన అభ్యర్థి పేరులింగంపార్టీఓట్లుప్రత్యర్థి పేరులింగంపార్టీఓట్లు
2014100PalakurthiGENDayaker Rao ErrabelliMaleTDP57799Dugyala Shrinivas RaoMaleINC53486
2009100Palakurthi పాలకుర్తిGEN జనరల్Errabelli Dayakar Rao ఎర్రబెల్లి దయాకర్ రావుM పుతె.దే.పాతెలుగు దేశం పార్టీ65280Dugyala Srinivas Rao దుగ్యాల శ్రీనివాసరావుM పుINC భారతీయ జాతీయ కాంగ్రెస్62617

ఇవి కూడా చూడండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి